ETV Bharat / crime

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

author img

By

Published : Feb 26, 2021, 3:34 PM IST

పదిహేను రోజుల క్రితం కనపడకుండా పోయిన వ్యక్తి బావిలో శవమై కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తుజాల్‌పూర్‌లో చోటుచేసుకుంది.

A missing man was found dead in a well in Tujalpur in Kamareddy district
పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమై తేలాడు

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్‌పూర్‌కు చెందిన కాచాపూర్ స్వామి అనే వ్యక్తి 15 రోజుల క్రితం కనపడకుండాపోయి.. నిన్న మధ్యాహ్నం ఊరి శివారులోని బావిలో మృతదేహమై తేలాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

మృతదేహాం పూర్తిగా కుళ్లిపోవడంతో వైద్యులు అక్కడే పోస్టుమార్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్వామి 15 రోజుల క్రితం కనపడటం లేదని స్థానిక స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నెలరోజులుగా మతిస్థిమితం కోల్పోయి ఇంట్లో వాళ్లనీ గుర్తుపట్టలేని స్థితిలోకెళ్లినట్లు కుటుంబికులు వెల్లడించారు.

ఇదీ చూడండి: కోడిపై మర్డర్​ కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్‌పూర్‌కు చెందిన కాచాపూర్ స్వామి అనే వ్యక్తి 15 రోజుల క్రితం కనపడకుండాపోయి.. నిన్న మధ్యాహ్నం ఊరి శివారులోని బావిలో మృతదేహమై తేలాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

మృతదేహాం పూర్తిగా కుళ్లిపోవడంతో వైద్యులు అక్కడే పోస్టుమార్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్వామి 15 రోజుల క్రితం కనపడటం లేదని స్థానిక స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నెలరోజులుగా మతిస్థిమితం కోల్పోయి ఇంట్లో వాళ్లనీ గుర్తుపట్టలేని స్థితిలోకెళ్లినట్లు కుటుంబికులు వెల్లడించారు.

ఇదీ చూడండి: కోడిపై మర్డర్​ కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.