ETV Bharat / crime

విశాఖ నుంచి వచ్చే రైళ్లలో బాంబు..! ఆగంతకుడి ఫోన్​కాల్

author img

By

Published : Apr 13, 2022, 12:16 PM IST

Updated : Apr 13, 2022, 1:00 PM IST

A caller's phone call that a bomb had been planted on trains coming from Visakhapatnam
విశాఖ నుంచి వచ్చే రైళ్లలో బాంబు..! ఆగంతుకుడి ఫోన్​కాల్

12:12 April 13

ఆ రైళ్లలో బాంబు పెట్టినట్లు ఆగంతకుడి ఫోన్‌కాల్‌

A caller's phone call that a bomb had been planted on trains coming from Visakhapatnam
విశాఖ నుంచి వచ్చే రైళ్లలో బాంబు..! ఆగంతకుడి ఫోన్​కాల్

విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వచ్చే రైళ్లలో బాంబు పెట్టామంటూ... ఓ అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పాడు. ఆగంతకుడి ఫోన్​ కాల్‌తో రైల్వే రక్షక దళం పోలీసులు.. అప్రమత్తమయ్యారు. ఏం జరుగుతుందో అని వెంటనే విశాఖ రైళ్లను ఆపేసి.. తనిఖీలు నిర్వహించారు. కాజీపేటలోని ఎల్​టీటీ ఎక్స్​ప్రెస్​, చర్లపల్లి వద్ద కోణార్క్​ ఎక్స్​ప్రెస్​ ట్రైన్​లను ఆపి.. పోలీసులు సోదాలు నిర్వహించారు. రైలు బోగీల్లో జాగీలలతో తనిఖీలు చేపట్టారు.

పోలీసుల తనిఖీలు చూసి... రైళ్లలో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఏం అవుతుందో అని.. భయాందోళనకు గురై అయ్యారు. చివరకు పోలీసులు... అది ఫేక్‌ కాల్‌గా గుర్తించారు.

ఇవీ చూడండి:

12:12 April 13

ఆ రైళ్లలో బాంబు పెట్టినట్లు ఆగంతకుడి ఫోన్‌కాల్‌

A caller's phone call that a bomb had been planted on trains coming from Visakhapatnam
విశాఖ నుంచి వచ్చే రైళ్లలో బాంబు..! ఆగంతకుడి ఫోన్​కాల్

విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వచ్చే రైళ్లలో బాంబు పెట్టామంటూ... ఓ అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పాడు. ఆగంతకుడి ఫోన్​ కాల్‌తో రైల్వే రక్షక దళం పోలీసులు.. అప్రమత్తమయ్యారు. ఏం జరుగుతుందో అని వెంటనే విశాఖ రైళ్లను ఆపేసి.. తనిఖీలు నిర్వహించారు. కాజీపేటలోని ఎల్​టీటీ ఎక్స్​ప్రెస్​, చర్లపల్లి వద్ద కోణార్క్​ ఎక్స్​ప్రెస్​ ట్రైన్​లను ఆపి.. పోలీసులు సోదాలు నిర్వహించారు. రైలు బోగీల్లో జాగీలలతో తనిఖీలు చేపట్టారు.

పోలీసుల తనిఖీలు చూసి... రైళ్లలో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఏం అవుతుందో అని.. భయాందోళనకు గురై అయ్యారు. చివరకు పోలీసులు... అది ఫేక్‌ కాల్‌గా గుర్తించారు.

ఇవీ చూడండి:

Last Updated : Apr 13, 2022, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.