ETV Bharat / crime

పేస్టులా బంగారాన్ని మార్చి... ఎయిర్​పోర్టులో దొరికి..

author img

By

Published : Feb 9, 2021, 8:09 AM IST

దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం తెచ్చిన ప్రయాణికుడిని హైదరాబాద్​ శంషాబాద్​ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి సుమారు రూ. 40 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు.

4 lakhs gold seized in shamshabad airport
4 lakhs gold seized in shamshabad airport

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో.... అక్రమంగా తీసుకువచ్చిన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు... సీటు కింద పేస్ట్​ బంగారం దాచి ఉంచినట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. సుమారు 40 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: మద్యం మత్తులో నడిరోడ్డుపై పొర్లుదండాలు పెడుతూ హంగామా

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో.... అక్రమంగా తీసుకువచ్చిన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు... సీటు కింద పేస్ట్​ బంగారం దాచి ఉంచినట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. సుమారు 40 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: మద్యం మత్తులో నడిరోడ్డుపై పొర్లుదండాలు పెడుతూ హంగామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.