ETV Bharat / city

చేపల కోసం వెళ్తే.. ప్రాణం పోయింది! - Young boy Died In Pound For Fish Hunting

చేపల సరదా ఓ యువకుని ప్రాణాలు బలితీసుకుంది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం ఫున్నెలు గ్రామంలో చోటుచేసుకుంది.

Young boy Died In Pound For Fish Hunting
చేపల కోసం వెళ్తే.. ప్రాణం పోయింది!
author img

By

Published : Apr 24, 2020, 5:09 AM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా ఐనవోలు గ్రామానికి చెందిన రావుల సంతోష్(22) చేపలు పట్టడానికి గుండ్లకుంట చెరువుకు వెళ్ళాడు. ఈత రాకపోయినా.. చేపలు పట్టడం కోసం చెరువులోకి దిగాడు. క్రమక్రమంగా నీటిలో మునిగిపోయి.. ఈత రాక.. మృత్యువాత పడ్డాడు. సంతోష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వరంగల్​ అర్బన్​ జిల్లా ఐనవోలు గ్రామానికి చెందిన రావుల సంతోష్(22) చేపలు పట్టడానికి గుండ్లకుంట చెరువుకు వెళ్ళాడు. ఈత రాకపోయినా.. చేపలు పట్టడం కోసం చెరువులోకి దిగాడు. క్రమక్రమంగా నీటిలో మునిగిపోయి.. ఈత రాక.. మృత్యువాత పడ్డాడు. సంతోష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవీచూడండి: ఉరితో ఏడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన చీర ఉయ్యాల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.