ETV Bharat / city

'ప్ర‌జ‌ల‌ గుండెల్లో సీఎం కేసీఆర్​ చిర‌స్థాయిగా నిలిచిపోతారు' - tngos news

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్​ను రెవిన్యూ, టీజీఓ, టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులు హన్మకొండలో ఘనంగా సన్మానించారు. నూతన రెవెన్యూ చట్టాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి.

employees unions  Honored ministers in hanmakonda
employees unions Honored ministers in hanmakonda
author img

By

Published : Sep 12, 2020, 1:27 PM IST

కొత్త రెవెన్యూ చట్టం విధాన సభలో ఆమోదం పొందిన సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్​ను రెవిన్యూ, టీజీఓ, టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.

అనేక సంస్క‌ర‌ణ‌ల‌తో ప్రజాపరిపాల‌న సాగిస్తున్న సీఎం కేసీఆర్​ నేతృత్వంలో జ‌రిగిన విప్ల‌వాత్మ‌క‌, చ‌రిత్రాత్మ‌క సంస్క‌ర‌ణ ఇది అని మంత్రులు తెలిపారు. ఈ చ‌ట్ట సంస్క‌ర‌ణ‌తో ప్ర‌జ‌ల‌ు, రైతుల గుండెల్లో సీఎం కేసీఆర్​ చిర‌స్థాయిగా నిలిచిపోతార‌న్నారు.

ఇదీ చూడండి: చెరువు మాయమైంది.. కాలువ కబ్జా అయింది!

కొత్త రెవెన్యూ చట్టం విధాన సభలో ఆమోదం పొందిన సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్​ను రెవిన్యూ, టీజీఓ, టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.

అనేక సంస్క‌ర‌ణ‌ల‌తో ప్రజాపరిపాల‌న సాగిస్తున్న సీఎం కేసీఆర్​ నేతృత్వంలో జ‌రిగిన విప్ల‌వాత్మ‌క‌, చ‌రిత్రాత్మ‌క సంస్క‌ర‌ణ ఇది అని మంత్రులు తెలిపారు. ఈ చ‌ట్ట సంస్క‌ర‌ణ‌తో ప్ర‌జ‌ల‌ు, రైతుల గుండెల్లో సీఎం కేసీఆర్​ చిర‌స్థాయిగా నిలిచిపోతార‌న్నారు.

ఇదీ చూడండి: చెరువు మాయమైంది.. కాలువ కబ్జా అయింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.