ETV Bharat / city

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై శిక్షణా కార్యక్రమం - mptc_ennikala_shikshana

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నిజామాబాద్​ జిల్లా  సిద్ధమవుతోంది. నామినేషన్ల స్వీకరణ, గుర్తుల కేటాయింపుపై ఏఆర్వోలకు రిటర్నింగ్​ అధికారి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఎన్నికలపై శిక్షణా కార్యక్రమం
author img

By

Published : Apr 15, 2019, 3:58 PM IST

Updated : Apr 15, 2019, 4:16 PM IST

జిల్లా పరిషత్​, మండల పరిషత్​ ఎన్నికల నిర్వహణపై నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని పరిషత్​ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, గుర్తుల కేటాయింపు వంటి అంశాలపై ఏఆర్వోలకు రిటర్నింగ్​ అధికారి అవగాహన కల్పించారు. జిల్లాలో మొత్తం 25 జడ్పీటీసీలు, 299 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈవో వేణు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 1,599 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నిజామాబాద్​లో 7,78,456 మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

జిల్లా పరిషత్​, మండల పరిషత్​ ఎన్నికల నిర్వహణపై నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని పరిషత్​ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, గుర్తుల కేటాయింపు వంటి అంశాలపై ఏఆర్వోలకు రిటర్నింగ్​ అధికారి అవగాహన కల్పించారు. జిల్లాలో మొత్తం 25 జడ్పీటీసీలు, 299 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈవో వేణు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 1,599 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నిజామాబాద్​లో 7,78,456 మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండిః రికార్డు స్థాయిలో నమోదవుతున్న పత్తి ధరలు

Intro:tg_nzb_02_15_mptc_ennikala_shikshana_ro_av_c13
(. ) జిల్లా మండల పరిషత్ ఎన్నికల నిర్వహణపై జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈవో వేణు .ప్రాదేశిక ఎన్నికల శిక్షణ తరగతుల్లో మాట్లాడుతూ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ లకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ కల్పించారు .నామినేషన్ల స్వీకరణ గుర్తుల కేటాయింపు అంశాలపై ఆర్ ఓ, ఏ ఆర్ ఓ లకు అవగాహన కల్పించారు జిల్లాలో జెడ్ పి టి సి ఆర్ వో లు 25, ఎం పి టి సి ఆర్ ఓ లు 121 మంది అధికారులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 25జడ్పీటీసీ లు, 299 ఎంపిటిసిలు స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 1588, పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగాజిల్లా పరిషత్ ,మండల పరిషత్ ఎన్నికల్లో,7 లక్షల 78వేల 456 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


Body:ramakrishna


Conclusion:8106998398
Last Updated : Apr 15, 2019, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.