ETV Bharat / city

13 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ - polycet exam over

రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్​ కామన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​ 2019 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 4,930 మంది హాజరయ్యారు.

ముగిసిన పాలిసెట్​ పరీక్ష
author img

By

Published : Apr 16, 2019, 8:46 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్​ కామన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​ 2019 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్​ జిల్లావ్యాప్తంగా 5,057 మంది దరఖాస్తు చేసుకున్నారు. 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 4,930 మంది పదో తరగతి విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,813 మంది బాలురు, 2,117 మంది బాలికలు పరీక్ష రాశారు.

ముగిసిన పాలిసెట్​ పరీక్ష

ఇదీ చదవండిః లక్ష్మణుడు లేని ఆలయంలో రామయ్య కల్యాణం

రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్​ కామన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​ 2019 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్​ జిల్లావ్యాప్తంగా 5,057 మంది దరఖాస్తు చేసుకున్నారు. 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 4,930 మంది పదో తరగతి విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,813 మంది బాలురు, 2,117 మంది బాలికలు పరీక్ష రాశారు.

ముగిసిన పాలిసెట్​ పరీక్ష

ఇదీ చదవండిః లక్ష్మణుడు లేని ఆలయంలో రామయ్య కల్యాణం

Intro:tg_nzb_01_16_policet_exam_av_c13
(. ) పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2019 ప్రవేశపరీక్ష ప్రశాంతంగా ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 5,057 మంది దరఖాస్తు చేసుకోగా 13 కేంద్రాలలో నిర్వహించబడిన పరీక్షకు 4, 930 హాజరు కాగా ఇందులో 2,813 మంది బాలురు మరియు 2,117 మంది బాలికలు హాజరయ్యారు.


Body:ramakrishna


Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.