ETV Bharat / city

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను కలిసిన జడ్పీ ఛైర్మన్ - ఎస్​ఈసీ పార్థసారథిని కలిసిన నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్​ వల్ల జిల్లా అభివృద్ధి ఆగిపోయిందని... త్వరగా నిర్వహించి అభివృద్ధికి సహకరించాలని నిజామాబాద్ జడ్ఫీ ఛైర్మన్ విఠల్ రావు... రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థసారథిని కోరారు.

nizamabad zp chairmen meet state election commissioner parthsarathi
రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను కలిసిన జడ్పీ ఛైర్మన్
author img

By

Published : Sep 12, 2020, 5:25 PM IST

నిజామాబాద్​కు వచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని... జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు మర్యాదపూర్వకంగా కలిసి కలిశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ వల్ల జిల్లా అభివృద్ధి కుంటుపడిందని... త్వరగా నిర్వహించి సహకరించాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు.

కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్, విజయ భాస్కర్ రెడ్డి, సుమనా రెడ్డి, భారతి, తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్​కు వచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని... జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు మర్యాదపూర్వకంగా కలిసి కలిశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ వల్ల జిల్లా అభివృద్ధి కుంటుపడిందని... త్వరగా నిర్వహించి సహకరించాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు.

కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్, విజయ భాస్కర్ రెడ్డి, సుమనా రెడ్డి, భారతి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా నెగెటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.