తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ట్యాంకర్ను వెనుక నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కెట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు.