ETV Bharat / city

ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

నల్గొండ జిల్లాలో ట్యాంకర్​ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 15 మందికి గాయాలు

author img

By

Published : Feb 11, 2019, 7:29 AM IST

Updated : Feb 11, 2019, 7:48 AM IST

తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం

తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కెట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు.
undefined

తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కెట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు.
undefined
Last Updated : Feb 11, 2019, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.