ETV Bharat / city

వలసలతో టీపీసీసీకి వచ్చిన నష్టమేం లేదు: ఉత్తమ్​

గాంధీ భవన్​కు తాళాలు వేసుకోవాలన్న తెరాస వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి స్పందించారు. కొంత మంది పార్టీ మారినంత మాత్రానా పీసీసీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. కొత్త నాయకత్వం శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందని ధీమా వ్యక్తం చేశారు.

author img

By

Published : Mar 27, 2019, 4:51 PM IST

రైల్వేలైన్ కోసం పోరాడుతా: ఉత్తమ్​
రైల్వేలైన్ కోసం పోరాడుతా: ఉత్తమ్​
తనను ఎంపీగా గెలిపిస్తే చిట్యాల నుంచి కోదాడ, సూర్యాపేట మీదుగా విజయవాడ వరకు రైల్వేలైన్ కోసం పోరాడుతానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. బ్యాలెట్ విధానంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓడిపోవడం, ఈవీఎంలతో నిర్వహించిన ఎమ్మెల్యే ఎన్నికల్లోగెలవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్​కు కొత్తేమి కాదన్నారు. వలసల వల్లపీసీసీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు.

ఇవీ చూడండి:ఖరారైన రాహుల్​ పర్యటన, ఒకే రోజు 3 సభలు

రైల్వేలైన్ కోసం పోరాడుతా: ఉత్తమ్​
తనను ఎంపీగా గెలిపిస్తే చిట్యాల నుంచి కోదాడ, సూర్యాపేట మీదుగా విజయవాడ వరకు రైల్వేలైన్ కోసం పోరాడుతానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. బ్యాలెట్ విధానంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓడిపోవడం, ఈవీఎంలతో నిర్వహించిన ఎమ్మెల్యే ఎన్నికల్లోగెలవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్​కు కొత్తేమి కాదన్నారు. వలసల వల్లపీసీసీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు.

ఇవీ చూడండి:ఖరారైన రాహుల్​ పర్యటన, ఒకే రోజు 3 సభలు

Intro:Hyd_tg_22_27_Fox sagar story_pkg_avb_c29

మేడ్చల్ : జీడిమెట్ల
జీడిమెట్ల ఫాక్స్ సాగర్ స్టోరీ

Name : Sripathi Upender (kutbullapur)
Mobile : 9000149830


Body:యాంకర్ : నగర శివారులో అనేక చెరువులు నీటితో కలకలలాడుతూ విదేశీ పక్షులతో సందడిగా ఉండేది.. నేడు స్థానిక నాయకుల కబ్జాల తో చెరువులు కనుమరుగవుతున్నాయి.. అలాంటి చెరువే ఫాక్స్ సాగర్ దీనిని నక్క చెరువు అని కూడా అంటారు.. ఒకప్పుడు ఐదు వందల ఎకరాల విస్తీర్ణంతో ఉండేది.. కానీ నేడు చిక్కి శల్యమై పోయింది..

వాయిస్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉండే చెరువుల్లో లో అతి పెద్ద చెరువు జీడిమెట్ల నక్కల చెరువు దీనిని ఆరవ నిజాం నిర్మించారు,, అప్పటి బ్రిటీషు ప్రభుత్వం తమ సైనికుల స్థావరాలకు మరియు నగర ప్రజల అవసరాల దృష్ట్యా మరియు సాగునీటి కోసం ఈ చెరువును నిర్మించారు..

దాదాపు ఈ చెరువు ఐదు వందల ఎకరాల్లో విస్తరించి ఉండి అనేక గ్రామాలకు తాగునీరు సాగునీరు అందేది.. నూట ఇరవై రెండు ఏళ్ల క్రితం (1897) లో ఈ చెరువు నిర్మించినట్లు స్థానికులు తెలిపారు.. బోయిన్పల్లి ప్రాంతంలో ఉండే సైనికులకు తాగునీటికి అండర్ గ్రౌండ్ లో పైప్లైన్ వేసి నీటిని సరఫరా చేసే వారని తెలుస్తోంది.. అప్పటి ఇంజనీర్ల ప్రతిభ పాటవాలకు నిదర్శనం చెరువుగట్టు ఉండే పంప్ హౌస్ నిజాం కట్టడాలను పోలి ఉండి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది.. చెరువులో లిఫ్ట్ ను కూడా ఏర్పాటు చేశారు.. చెరువు పక్కనే దూలపల్లి అటవీ ప్రాంతం పర్యాటకులు చూడడానికి అందంగా కనిపించే ఈ చెరువు ప్రస్తుతం కేవలం 30 ఎకరాలు మాత్రమే పరిమితమై ఉండటం గమనార్హం.. చెరువు పక్కనే విచ్చలవిడిగా భవనాలు, పరిశ్రమలు నిర్వహించడం వాటి ద్వారా వచ్చే జల కాలుష్యం తో విదేశీ పక్షులు వలస రావడం లేదు..
ప్రస్తుతం చెరువు మీద ఆధారపడిన కొందరు మత్స్యకారులు జీవనం కొనసాగిస్తున్నారు.. ప్రతి ఏడాది వర్షాకాలం, శీతాకాలంలో విదేశీ పక్షులు ఈ చెరువుకు వలస వచ్చి ఉంటాయి.. ఆ సమయంలో పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ చెరువును సందర్శిస్తుంటారు..

అధికారుల నిర్లక్ష్యంతో చెరువు పక్కనే జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఉండడంతో విషతుల్యమైన కెమికల్ వ్యర్థాలను ఇక్కడ పారవేయడం తో నీరు పూర్తిగా కలుషితమై కెమికల్స్తో కూడిన వాసన భయంకరంగా వస్తుండడంతో స్థానికులు అంతుపట్టని రోగాలకు గురవుతున్నారు.. ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ చూపి చెరువును కబ్జాదారుల నుండి రక్షించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు..

అప్పట్లో చెరువు పక్కనే ఉన్న దూలపల్లి అటవీ ప్రాంతంలో లో తమ దాహం తీర్చుకునేందుకు ఈ చెరువుకు చేరుకునేవి.. ఈ చెరువును ఫాక్స్ అనే బ్రిటిష్ ఇంజనీర్ నిర్మించినట్లు తెలుస్తున్నది.. అందుకే ఆయన పేరు మీదనే ఇది ఫాక్స్ సాగర్ అయింది..

గతంలో ఫాక్స్ సాగర్ ను సందర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ప్రాంతాన్ని మినీ ట్యాంకుబండ్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.. కానీ ఇప్పటికీ మోక్షం లభించలేదని స్థానికులు వాపోతున్నారు.. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఫాక్స్ సాగర్ ను అభివృద్ధి చేసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పే విధంగా చెరువు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.


Conclusion:బైట్స్:
1. శ్రవణ్ కుమార్, స్థానిక ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు
2. జయరామ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్, మాజీ సర్పంచ్, జీడిమెట్ల గ్రామం ( వృద్ధుడు, జేబులో మొబైల్ ఉన్న అతను)
3. దేవేందర్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్, జీడిమెట్ల గ్రామం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.