ETV Bharat / city

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ... ఇద్దరు మృతి - bike accident@ yadadri

యాదాద్రి భువనగిరి జిల్లా హన్మపురం వద్ద ఇద్దరు యువకులు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శశికాంత్​, మురళి మరణించారు. మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ
author img

By

Published : Apr 22, 2019, 11:32 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా హన్మపురం స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. ద్విచక్రవాహనంపై వస్తున్న శశికాంత్​, మురళి అనే యువకులను లారీ ఢీకొట్టడంవల్ల అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు భువనగిరి పట్టణం ఆర్బీనగర్​కు చెందిన వారు కాగా.. మరొకరు బియన్​ తిమ్మాపూర్​కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ

ఇదీ చదవండిః రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 18 మందికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా హన్మపురం స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. ద్విచక్రవాహనంపై వస్తున్న శశికాంత్​, మురళి అనే యువకులను లారీ ఢీకొట్టడంవల్ల అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు భువనగిరి పట్టణం ఆర్బీనగర్​కు చెందిన వారు కాగా.. మరొకరు బియన్​ తిమ్మాపూర్​కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ

ఇదీ చదవండిః రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 18 మందికి గాయాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.