ETV Bharat / city

డిసెంబర్​ కల్లా బీటీపీఎస్​ పూర్తి - btps 1st unit light up

ఈ సంవత్సరాంతంలోపు భద్రాద్రి థర్మల్​ విద్యుత్​ కేంద్రం(బీటీపీఎస్​) పూర్తి చేసేలా కృషి చేస్తామని జెన్​కో సీఎండీ ప్రభాకర్​రావు తెలిపారు. కేంద్రంలోని బ్రాయిలర్​ లైటప్​​ను ఆయన ప్రారంభించారు.

భద్రాద్రి థర్మల్​ విద్యుత్​ కేంద్రంలో లైటప్​ను ప్రారంభించిన జెన్​కో సీఎండీ
author img

By

Published : Mar 25, 2019, 2:18 PM IST

Updated : Mar 25, 2019, 2:29 PM IST

భద్రాద్రి థర్మల్​ విద్యుత్​ కేంద్రంలో లైటప్​ను ప్రారంభించిన జెన్​కో సీఎండీ
డిసెంబర్​ 2019 లోపు భద్రాద్రి థర్మల్​ విద్యుత్​ కేంద్రం నాలుగు యూనిట్లు పూర్తయ్యేలా కృషి చేస్తామని జెన్​కో సీఎండీ ప్రభాకర్​రావు తెలిపారు. ఇవాళ బీటీపీఎస్​లో ప్రత్యేక పూజలు చేసి బ్రాయిలర్​ లైటప్​ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బ్రాయిలర్​లో మంటలు వచ్చేలా స్విచ్​ ఆన్​ చేశారు. కార్యక్రమం విజయవంతమైనందుకు సీఎండీ ప్రభాకర్​రావు అధికారులను అభినందించారు.

భూములు కోల్పోయిన వారికి ఉద్యోగం

కేంద్రం నిర్మాణంలో భూములు కోల్పోయిన 345 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండిఃతలసాని కుమారుడి భారీ నామినేషన్ ర్యాలీ​

భద్రాద్రి థర్మల్​ విద్యుత్​ కేంద్రంలో లైటప్​ను ప్రారంభించిన జెన్​కో సీఎండీ
డిసెంబర్​ 2019 లోపు భద్రాద్రి థర్మల్​ విద్యుత్​ కేంద్రం నాలుగు యూనిట్లు పూర్తయ్యేలా కృషి చేస్తామని జెన్​కో సీఎండీ ప్రభాకర్​రావు తెలిపారు. ఇవాళ బీటీపీఎస్​లో ప్రత్యేక పూజలు చేసి బ్రాయిలర్​ లైటప్​ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బ్రాయిలర్​లో మంటలు వచ్చేలా స్విచ్​ ఆన్​ చేశారు. కార్యక్రమం విజయవంతమైనందుకు సీఎండీ ప్రభాకర్​రావు అధికారులను అభినందించారు.

భూములు కోల్పోయిన వారికి ఉద్యోగం

కేంద్రం నిర్మాణంలో భూములు కోల్పోయిన 345 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండిఃతలసాని కుమారుడి భారీ నామినేషన్ ర్యాలీ​

Intro:డిసెంబర్ కల్లా బీటీపీఎస్ నిర్మాణాన్ని పూర్తి అయ్యేలా కృషి చేస్తాం


Body:2019 డిసెంబర్ కల్లా ధర్మల్ విద్యుత్ కేంద్రం నాలుగు యూనిట్లు కమిషన్ పూర్తయ్యేలా కృషి చేస్తానని జెన్కో సిఎండి ప్రభాకర్ రావు తెలిపారు భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రం తెలుగు సి.ఎం.డి ప్రభాకర్ రావు పూజలు చేసి ప్రారంభించారు. తెలుగు నెట్ లో బ్రాయిలర్ లో మంటలు వచ్చేలా కంట్రోల్ లేని నుంచి స్విచ్ ఆన్ చేశారు. లైట్ అప్ కార్యక్రమం విజయవంతం అయినందున సీఎండీ ప్రభాకర్ రావు అధికారులను అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం నిర్మాణం జరుగుతుందని భవిష్యత్తులో బీటీపీఎస్ నుంచి విద్యుదుత్పత్తి ఉత్పత్తితో కొరత తీరానుందని తెలిపారు.


Conclusion: సిఎండీ ప్రభాకర్ రావు బీటీపీఎస్ నిర్మాణ కార్మికుల తో మాట్లాడి రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. నిర్మాణంలో భూములు కోల్పోయిన 345నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు. భేల్ కార్యాలయంలో బీటీపీఎస్ నిర్మాణంపై జెన్కో బీహెచ్ఈఎల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Last Updated : Mar 25, 2019, 2:29 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.