ఇదీచూడండి: సులభతర జీవనంలో రాష్ట్రం వెనుకంజ
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఏపీలోని చిత్తూరు పర్యటనలో ఉన్న ఆయన గురువారం సాయంత్రం తిరుమల శ్రీపద్మావతి అతిథి గృహం చేరుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకొని వేంకటేశ్వరుని ఆశీసులు పొందనున్నారు.
![తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు vice-president-venkaiah-naidu-at-thirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10875491-617-10875491-1614896567033.jpg?imwidth=3840)
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఇదీచూడండి: సులభతర జీవనంలో రాష్ట్రం వెనుకంజ