ETV Bharat / city

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఏపీలోని చిత్తూరు పర్యటనలో ఉన్న ఆయన గురువారం సాయంత్రం తిరుమల శ్రీపద్మావతి అతిథి గృహం చేరుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకొని వేంకటేశ్వరుని ఆశీసులు పొందనున్నారు.

vice-president-venkaiah-naidu-at-thirumala
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
author img

By

Published : Mar 5, 2021, 6:17 AM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.