ETV Bharat / city

అనాథ ఆశ్రమానికి అండగా తెరాస సోషల్ మీడియా వింగ్

హైదరాబాద్​ మోతీనగర్​లోని అనాథాశ్రమానికి తెరాస సోషల్ మీడియా ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరకులు అందించారు. ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​ నియమాలు పాటించాలని సూచించారు.

author img

By

Published : Apr 12, 2020, 2:40 PM IST

trs social media wing donate rice and groceries to arphon home
అనాథాశ్రమానికి అండగా తెరాస సోషల్ మీడియా వింగ్

లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు పౌరులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని తెరాస సోషల్​ మీడియా వింగ్ అధ్యక్షుడు దినేష్ చౌదరి అన్నారు. మోతీనగర్​లోని అనాథాశ్రమానికి నెల రోజులకు సరిపడే బియ్యం, నిత్యావసర సరకులు అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ పిలుపు మేరకు అనాథాశ్రమానికి సరకులు అందించినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​ నియమాలు, వ్యక్తిగత పరిశుభ్ర పాటించాలని సూచించారు.

లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు పౌరులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని తెరాస సోషల్​ మీడియా వింగ్ అధ్యక్షుడు దినేష్ చౌదరి అన్నారు. మోతీనగర్​లోని అనాథాశ్రమానికి నెల రోజులకు సరిపడే బియ్యం, నిత్యావసర సరకులు అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ పిలుపు మేరకు అనాథాశ్రమానికి సరకులు అందించినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​ నియమాలు, వ్యక్తిగత పరిశుభ్ర పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి: 'మర్కజ్​ కేసులతో అంచనాలన్నీ తారుమారయ్యాయి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.