ETV Bharat / city

ఎంపీ సంతోశ్​కుమార్​కు కరోనా పాజిటివ్ - telangana news

తెరాస ఎంపీ సంతోశ్​కుమార్​కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్​ చేశారు. తనకు ఎటువంటి కొవిడ్​ లక్షణాలు లేవని తెలిపారు.

mp santhosh tested positive
ఎంపీ సంతోశ్​కుమార్​ కరోనా పాజిటివ్
author img

By

Published : Apr 23, 2021, 7:56 PM IST

Updated : Apr 23, 2021, 8:12 PM IST

తెరాస రాజ్యసభ సభ్యుడు సంతోశ్​కుమార్​ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్​ చేశారు. తనకు ఎలాంటి కొవిడ్​ లక్షణాలు లేవని తెలిపారు. తాను ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈనెల 19న సీఎం కేసీఆర్​ కరోనా బారిన పడినప్పటి నుంచి సంతోశ్​ ఆయన వెంటే ఉన్నారు.

తెరాస రాజ్యసభ సభ్యుడు సంతోశ్​కుమార్​ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్​ చేశారు. తనకు ఎలాంటి కొవిడ్​ లక్షణాలు లేవని తెలిపారు. తాను ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈనెల 19న సీఎం కేసీఆర్​ కరోనా బారిన పడినప్పటి నుంచి సంతోశ్​ ఆయన వెంటే ఉన్నారు.

Last Updated : Apr 23, 2021, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.