ETV Bharat / city

శానిటరీ నాప్కిన్ తయారీపై విద్యార్థులకు శిక్షణ - Sanitary pad vending machines reach Telangana

యువత భవిష్యత్తులో నిరుద్యోగస్థితిని ఎదుర్కోకుండా బ్రిటన్​​కు చెందిన ఓ సామాజిక కార్యకర్తల బృందం స్వయం ఉపాధిపై శిక్షణనిస్తోంది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్​లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్ తయారీపై శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు.

శానిటరీ నాప్కిన్ తయారీపై విద్యార్థులకు శిక్షణా శిబిరం
author img

By

Published : Nov 1, 2019, 9:12 AM IST

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్ తయారీపై శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. రోజ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మూడు రోజుల శిక్షణ శిబిరాన్ని విదేశీ ప్రతినిధులు సందర్శించారు. బ్రిటన్​కు చెందిన శ్రీమతి చార్లెట్, రస్సెల్ గార్డ్ అనే ఇరువురు సామాజిక కార్యకర్తలు విద్యార్థినులకు అవగాహన కల్పించారు.


భవిష్యత్తులో యువత నిరుద్యోగ స్థితి ఎదుర్కోకుండా.. స్వయం ఉపాధి కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందని చార్లెట్ తెలిపారు. రోజ్ సంస్థ ఇస్నాపూర్ పాఠశాలను దత్తత తీసుకుని హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవడం వల్ల దీన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

శానిటరీ నాప్కిన్ తయారీపై విద్యార్థులకు శిక్షణా శిబిరం

ఇదీ చదవండి: పేగు తెంచుకు పుట్టిన బిడ్డలే... యమపాశాలై..

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్ తయారీపై శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. రోజ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మూడు రోజుల శిక్షణ శిబిరాన్ని విదేశీ ప్రతినిధులు సందర్శించారు. బ్రిటన్​కు చెందిన శ్రీమతి చార్లెట్, రస్సెల్ గార్డ్ అనే ఇరువురు సామాజిక కార్యకర్తలు విద్యార్థినులకు అవగాహన కల్పించారు.


భవిష్యత్తులో యువత నిరుద్యోగ స్థితి ఎదుర్కోకుండా.. స్వయం ఉపాధి కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందని చార్లెట్ తెలిపారు. రోజ్ సంస్థ ఇస్నాపూర్ పాఠశాలను దత్తత తీసుకుని హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవడం వల్ల దీన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

శానిటరీ నాప్కిన్ తయారీపై విద్యార్థులకు శిక్షణా శిబిరం

ఇదీ చదవండి: పేగు తెంచుకు పుట్టిన బిడ్డలే... యమపాశాలై..

Intro:hyd_tg_82_31_farners_visit_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్దినిలకు శానిటరీ నాప్కిన్ తయారీపై శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు రోజ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మూడు రోజుల శిక్షణ శిబిరానికి ఇంగ్లాండ్ నుంచ శ్రీమతి చార్లెట్, రస్సెల్ గార్డ్ అనే ఇరువురు సామాజిక కార్యకర్తలు వచ్చి విద్యార్దినిలకు శానిటరీ నాప్కిన్ తయారీపై అవగాహన కల్పిస్తున్నారు భవిష్యత్తులో విద్యార్థులను వారి కాళ్లపై వారు నిలబడేలా ఎందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు రోజ్ సంస్థ ఇస్నాపూర్ పాఠ శాలను దత్తత తీసుకుని హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవడంతో దీన్ని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారుConclusion:ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.