ETV Bharat / city

'దేశాన్ని రాహుల్​ గాంధీయే కాపాడగలరు'

ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశాన్ని, కాంగ్రెస్​ పార్టీని... రాహుల్​ గాంధీ మాత్రమే కాపాడగలరని తెలంగాణ కాంగ్రెస్​ నేతలు అన్నారు. ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్​ గాంధీయే కొనసాగాలని మూకుమ్మడిగా అందరం ఒకే నిర్ణయం వెలిబుచ్చామని తెలిపారు.

author img

By

Published : Aug 10, 2019, 3:49 PM IST

'దేశాన్ని రాహుల్​ గాంధీయే కాపాడగలరు'
'దేశాన్ని రాహుల్​ గాంధీయే కాపాడగలరు'

దిల్లీలో కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశం ముగిసింది. ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్​ గాంధీయే కొనసాగాలని కోరుతూ తెలంగాణ నేతలంతా ఏకవాక్య తీర్మానం చేశామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్​ తెలిపారు. మతతత్వ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఈ సమయంలో దేశాన్ని కాపాడగలిగే ఏకైక వ్యక్తి రాహుల్​ గాంధీయేనని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

'దేశాన్ని రాహుల్​ గాంధీయే కాపాడగలరు'

దిల్లీలో కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశం ముగిసింది. ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్​ గాంధీయే కొనసాగాలని కోరుతూ తెలంగాణ నేతలంతా ఏకవాక్య తీర్మానం చేశామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్​ తెలిపారు. మతతత్వ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఈ సమయంలో దేశాన్ని కాపాడగలిగే ఏకైక వ్యక్తి రాహుల్​ గాంధీయేనని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.