ETV Bharat / city

టాప్ ​టెన్​ న్యూస్​ @11am

author img

By

Published : Sep 25, 2020, 10:57 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @11am
టాప్​టెన్​ న్యూస్​ @11am

1. మరో పరువు హత్య

రాష్ట్రంలో పరువు హత్యలు ఆగడం లేదు. తాజాగా కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని అపహరించి హత్య చేయించాడు ఓ తండ్రి. హైదరాబాద్ చందానగర్‌లో నివాసం ఉంటున్న హేమంత్‌ ఇటీవల ప్రేమ విహహం చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని టీఎన్‌జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. రోడ్డెక్కిన సిటీ బస్సులు

ఆరు నెలల తర్వాత సిటీ బస్సులు రోడ్డెక్కాయి. కొవిడ్​ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని బస్సలను బయటకు పంపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 25 శాతం బస్సులు నడపనున్నట్టు మంత్రి అజయ్​ కుమార్ తెలిపారు. నేటి నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు కూడా సర్వీసులు పునఃప్రారంభిచనున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. కొత్త కేసులు..

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య 1,81,627కు చేరింది. కొత్తగా 2,381 కరోనా కేసులు, 10 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి బారిన పడి 1,080 మంది మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 386 కరోనా కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. దేశంలో 58 లక్షలు..

దేశంలో కరోనా కేసుల సంఖ్య 58 లక్షలు దాటింది. కొత్తగా 86,052 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 1141మంది వైరస్​కు బలయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో 81వేల మందికిపైగా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. బిహార్​ నగారా..

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​పై​ శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12.30కి కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. మద్యం కొనుకున్నారు

కరోనా బాధితుడిని తీసుకెళ్తున్న ఓ అంబులెన్స్ మద్యం దుకాణం ముందు ఆగింది. ఆసుపత్రికి వెళ్తూ పీపీఈ కిట్లు ధరించిన ఆరోగ్య సిబ్బంది మందు సీసాలు కొనుక్కున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. లాభాల మార్కెట్..

వరుసగా ఆరు రోజులు నష్టాలను చవి చూసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు ఎట్టకేలకు తిరిగి లాభాల్లోకి మళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 256 పాయింట్లు వృద్ధి చెంది 36,809 పాయింట్లకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. కోహ్లీకి జరిమానా

స్లో ఓవర్​ రేట్ కారణంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్​ సారథి విరాట్​ కోహ్లీకి జరిమానా పడింది. గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో ఓవర్లు నెమ్మదిగా వేసినందుకు ఫైన్ విధించారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. బాలు కోలుకో..

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని అనేకమంది ప్రార్థిస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ పలువురు సినీప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. మేకప్ వేశారు

దాదాపు ఆరు నెలల తర్వాత వచ్చే నెల నుంచి అగ్రహీరోలు షూటింగ్​లో పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలో ఆ సినిమాలకు సంబంధించిన కొత్త లుక్​లు ట్రై చేస్తున్నారు. రామ్​ చరణ్​, రష్మిక తమ కొత్త చిత్రాల కోసం మేకప్​ టెస్టుల్లో పాల్గొన్నారని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

1. మరో పరువు హత్య

రాష్ట్రంలో పరువు హత్యలు ఆగడం లేదు. తాజాగా కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని అపహరించి హత్య చేయించాడు ఓ తండ్రి. హైదరాబాద్ చందానగర్‌లో నివాసం ఉంటున్న హేమంత్‌ ఇటీవల ప్రేమ విహహం చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని టీఎన్‌జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. రోడ్డెక్కిన సిటీ బస్సులు

ఆరు నెలల తర్వాత సిటీ బస్సులు రోడ్డెక్కాయి. కొవిడ్​ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని బస్సలను బయటకు పంపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 25 శాతం బస్సులు నడపనున్నట్టు మంత్రి అజయ్​ కుమార్ తెలిపారు. నేటి నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు కూడా సర్వీసులు పునఃప్రారంభిచనున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. కొత్త కేసులు..

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య 1,81,627కు చేరింది. కొత్తగా 2,381 కరోనా కేసులు, 10 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి బారిన పడి 1,080 మంది మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 386 కరోనా కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. దేశంలో 58 లక్షలు..

దేశంలో కరోనా కేసుల సంఖ్య 58 లక్షలు దాటింది. కొత్తగా 86,052 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 1141మంది వైరస్​కు బలయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో 81వేల మందికిపైగా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. బిహార్​ నగారా..

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​పై​ శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12.30కి కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. మద్యం కొనుకున్నారు

కరోనా బాధితుడిని తీసుకెళ్తున్న ఓ అంబులెన్స్ మద్యం దుకాణం ముందు ఆగింది. ఆసుపత్రికి వెళ్తూ పీపీఈ కిట్లు ధరించిన ఆరోగ్య సిబ్బంది మందు సీసాలు కొనుక్కున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. లాభాల మార్కెట్..

వరుసగా ఆరు రోజులు నష్టాలను చవి చూసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు ఎట్టకేలకు తిరిగి లాభాల్లోకి మళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 256 పాయింట్లు వృద్ధి చెంది 36,809 పాయింట్లకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. కోహ్లీకి జరిమానా

స్లో ఓవర్​ రేట్ కారణంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్​ సారథి విరాట్​ కోహ్లీకి జరిమానా పడింది. గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో ఓవర్లు నెమ్మదిగా వేసినందుకు ఫైన్ విధించారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. బాలు కోలుకో..

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని అనేకమంది ప్రార్థిస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ పలువురు సినీప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. మేకప్ వేశారు

దాదాపు ఆరు నెలల తర్వాత వచ్చే నెల నుంచి అగ్రహీరోలు షూటింగ్​లో పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలో ఆ సినిమాలకు సంబంధించిన కొత్త లుక్​లు ట్రై చేస్తున్నారు. రామ్​ చరణ్​, రష్మిక తమ కొత్త చిత్రాల కోసం మేకప్​ టెస్టుల్లో పాల్గొన్నారని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.