ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @11AM - Top ten news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్‌టెన్‌ న్యూస్‌ @11AM
టాప్‌టెన్‌ న్యూస్‌ @11AM
author img

By

Published : Jun 6, 2021, 11:02 AM IST

Updated : Jun 6, 2021, 11:35 AM IST

  • తగ్గిన ఉద్ధృతి..

దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,14,460మందికి కొవిడ్(covid-19 India) సోకింది. వైరస్​ బారినపడి మరో 2677 మంది మరణించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • రూ.53 కోట్ల హెరాయిన్ పట్టివేత..

హైదరాబాద్​ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. రూ.53 కోట్ల విలువైన 8 కిలోల హెరాయిన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • అతిపెద్ద వ్యాక్సినేషన్​ డ్రైవ్..

హైదరాబాద్​లో మెగా కరోనా వ్యాక్సినేషన్​ డ్రైవ్​ ప్రారంభమైంది. హైటెక్స్​ ఎగ్జిబిషన్​ గ్రౌండ్​లో సుమారు 40 వేలకు టీకాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • పాయలో బల్లి అవశేషాలు..

సాయంత్రం పూట భోజనం చేద్దామని ఫుడ్ ఆర్డర్​ పెట్టిన ఓ వ్యక్తికి అందులో బల్లి అవశేషాలు కన్పించాయి. అప్పటికే అతని కుమార్తె రెండు స్పూన్లు తినడంతో ఆందోళన చెందిన అతను.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • మేయర్‌ భర్త అనుచరుల దాడి..

మేయర్‌ అనుచరులు, కార్పొరేటర్‌ మధ్య చిన్న వివాదం చిలికి చిలికి పెద్దదైంది. కార్పొరేటర్‌ ఇంటిపై దాడికి దారితీసింది. ఘటనలో కార్పొరేటర్‌ తమ్ముడికి తీవ్ర గాయాలు కాగా.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • అంతర్వేది మహిళకు అరుదైన అవకాశం..

ఈ నెల 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో జరిగే సదస్సులో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన గ్రీన్‌వార్మ్స్‌ సభ్యురాలు తాడి దీపికకు అవకాశం దక్కింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • హజ్ యాత్రపై నిర్ణయం తీసుకోలే..

ఈ ఏడాది జరగనున్న హజ్​ యాత్రపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ. యాత్ర ఉంటుందా! ఉండదా! అనే అంశంలో భారత్​ నిర్ణయం.. సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ఆగని పెట్రో బాదుడు..

దేశంలో పెట్రోల్ ధరల మంట కొనసాగుతూనే ఉంది. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటర్​కు) ఆదివారం వరుసగా 27, 29 పైసలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగునంగా దేశీయంగానూ రేట్లు సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు చెబుతున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ఫెదరర్​ ఔట్​!

దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్​ ఫెదరర్​ ఫ్రెంచ్​ ఓపెన్ నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. మరో సారి మోకాలి గాయం తిరగబెట్టడం వల్ల టోర్నీ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత టోర్నీలో నాలుగో రౌండ్​కు అర్హత సాధించాడు ఫెదరర్. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ఆ వ్యాఖ్యలతో ఏకీభవించను..

కరోనా సంక్షోభంలో(corona lockdown) ఎంతోమందికి సహాయపడుతున్న నటుడు సోనూసూద్​(Sonu Sood)ను పలువురు​ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆపదలో ఉన్న అనేకమందిని ఆదుకున్న సోనూ.. ప్రధానమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లు బాలీవుడ్​ నటి హ్యూమా ఖురేషి(Huma Qureshi) అన్నారు. దీనిపై స్పందించిన సోనూసూద్​.. ఆమె వ్యాఖ్యలను తాను ఏకీభవించనని చెప్పారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • తగ్గిన ఉద్ధృతి..

దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,14,460మందికి కొవిడ్(covid-19 India) సోకింది. వైరస్​ బారినపడి మరో 2677 మంది మరణించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • రూ.53 కోట్ల హెరాయిన్ పట్టివేత..

హైదరాబాద్​ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. రూ.53 కోట్ల విలువైన 8 కిలోల హెరాయిన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • అతిపెద్ద వ్యాక్సినేషన్​ డ్రైవ్..

హైదరాబాద్​లో మెగా కరోనా వ్యాక్సినేషన్​ డ్రైవ్​ ప్రారంభమైంది. హైటెక్స్​ ఎగ్జిబిషన్​ గ్రౌండ్​లో సుమారు 40 వేలకు టీకాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • పాయలో బల్లి అవశేషాలు..

సాయంత్రం పూట భోజనం చేద్దామని ఫుడ్ ఆర్డర్​ పెట్టిన ఓ వ్యక్తికి అందులో బల్లి అవశేషాలు కన్పించాయి. అప్పటికే అతని కుమార్తె రెండు స్పూన్లు తినడంతో ఆందోళన చెందిన అతను.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • మేయర్‌ భర్త అనుచరుల దాడి..

మేయర్‌ అనుచరులు, కార్పొరేటర్‌ మధ్య చిన్న వివాదం చిలికి చిలికి పెద్దదైంది. కార్పొరేటర్‌ ఇంటిపై దాడికి దారితీసింది. ఘటనలో కార్పొరేటర్‌ తమ్ముడికి తీవ్ర గాయాలు కాగా.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • అంతర్వేది మహిళకు అరుదైన అవకాశం..

ఈ నెల 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో జరిగే సదస్సులో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన గ్రీన్‌వార్మ్స్‌ సభ్యురాలు తాడి దీపికకు అవకాశం దక్కింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • హజ్ యాత్రపై నిర్ణయం తీసుకోలే..

ఈ ఏడాది జరగనున్న హజ్​ యాత్రపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ. యాత్ర ఉంటుందా! ఉండదా! అనే అంశంలో భారత్​ నిర్ణయం.. సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ఆగని పెట్రో బాదుడు..

దేశంలో పెట్రోల్ ధరల మంట కొనసాగుతూనే ఉంది. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటర్​కు) ఆదివారం వరుసగా 27, 29 పైసలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగునంగా దేశీయంగానూ రేట్లు సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు చెబుతున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ఫెదరర్​ ఔట్​!

దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్​ ఫెదరర్​ ఫ్రెంచ్​ ఓపెన్ నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. మరో సారి మోకాలి గాయం తిరగబెట్టడం వల్ల టోర్నీ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత టోర్నీలో నాలుగో రౌండ్​కు అర్హత సాధించాడు ఫెదరర్. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ఆ వ్యాఖ్యలతో ఏకీభవించను..

కరోనా సంక్షోభంలో(corona lockdown) ఎంతోమందికి సహాయపడుతున్న నటుడు సోనూసూద్​(Sonu Sood)ను పలువురు​ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆపదలో ఉన్న అనేకమందిని ఆదుకున్న సోనూ.. ప్రధానమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లు బాలీవుడ్​ నటి హ్యూమా ఖురేషి(Huma Qureshi) అన్నారు. దీనిపై స్పందించిన సోనూసూద్​.. ఆమె వ్యాఖ్యలను తాను ఏకీభవించనని చెప్పారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jun 6, 2021, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.