ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 5PM

author img

By

Published : Jul 13, 2021, 5:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 5PM
టాప్​టెన్​ న్యూస్​ @ 5PM

కేటీఆర్ కీలక సమావేశం

తెరాస ప్రధాన కార్యదర్శులతో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. రేపు ఉ.11 గం.కు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన భేటీ జరగనుంది.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గిరిజనుల ఆగ్రహం

మహబూబాబాద్‌లో అటవీ అధికారులపై గిరిజన రైతులు దాడి చేశారు. పోడుభూమిలో సాగు చేస్తున్న గిరిజన రైతులను అటవీ సిబ్బంది అడ్డుకోగా.. వారి మధ్య ఘర్షణ ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కోర్టుల్లో అన్‌లాక్.!

ఉమ్మడి ఆదిలాబాద్​, నిజామాబాద్​ జిల్లాలు మినహా హైకోర్టుతో పాటు అన్ని న్యాయస్థానాల్లో ఈనెల 19 నుంచి పాక్షిక విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' భవిష్యత్తు తరాలకు అవసరం'

హైదరాబాద్​లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును పలువురు రచయితలు కలిశారు. తాము రచించిన పుస్తకాలను ఉపరాష్ట్రపతికి అందజేశారు. సమాజానికి సేవ చేసిన మహనీయుల జీవిత చరిత్రను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సీఎం పర్యటన వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ​(cm jagan).. పోలవరం పర్యటన వాయిదా పడింది. వాతావరణం అనుకూలించని కారణంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

విస్తరించిన రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఐదు రోజుల ఆలస్యంగా ఇవి ఉత్తర భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్

నేపాల్‌ ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్ బా నియమితులయ్యారు. ఈ మేరకు నేపాల్‌ రాష్ట్రపతి విద్యాదేవి భండారీ ఉత్తర్వులు ఇచ్చారు. బాధ్యతలు చేపట్టిన 30 రోజుల్లో ఆయన బలం నిరూపించుకోవాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పేరు మార్పుకు అదే కారణమా?

ఓయో సీఈఓ పేరు మార్చుకున్నారు. దీని వల్ల సంస్థకు మరింత లాభం జరుగుతుందని ఓయో భావిస్తోంది. ఇంతకీ ఆ పేరు ఏంటి? ఆయన ఎందుకిలా చేశారు? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గంగూలీ బయోపిక్​లో ఆ హీరో!

తన బయోపిక్​ను తెరకెక్కించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ(Ganguly) అంగీకారం తెలిపాడని తెలిసింది. దీంతో ఈ ప్రాజెక్ట్​కు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఇందులో హీరో రణ్​బీర్​ కపూర్​ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు బాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నవ్విస్తోన్న'మిమీ' ..!

సరోగసీ(అద్దె గర్భం దాల్చటం) నేపథ్యంలో లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మిమీ'. కృతి సనన్, పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అలరిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కేటీఆర్ కీలక సమావేశం

తెరాస ప్రధాన కార్యదర్శులతో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. రేపు ఉ.11 గం.కు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన భేటీ జరగనుంది.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గిరిజనుల ఆగ్రహం

మహబూబాబాద్‌లో అటవీ అధికారులపై గిరిజన రైతులు దాడి చేశారు. పోడుభూమిలో సాగు చేస్తున్న గిరిజన రైతులను అటవీ సిబ్బంది అడ్డుకోగా.. వారి మధ్య ఘర్షణ ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కోర్టుల్లో అన్‌లాక్.!

ఉమ్మడి ఆదిలాబాద్​, నిజామాబాద్​ జిల్లాలు మినహా హైకోర్టుతో పాటు అన్ని న్యాయస్థానాల్లో ఈనెల 19 నుంచి పాక్షిక విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' భవిష్యత్తు తరాలకు అవసరం'

హైదరాబాద్​లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును పలువురు రచయితలు కలిశారు. తాము రచించిన పుస్తకాలను ఉపరాష్ట్రపతికి అందజేశారు. సమాజానికి సేవ చేసిన మహనీయుల జీవిత చరిత్రను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సీఎం పర్యటన వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ​(cm jagan).. పోలవరం పర్యటన వాయిదా పడింది. వాతావరణం అనుకూలించని కారణంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

విస్తరించిన రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఐదు రోజుల ఆలస్యంగా ఇవి ఉత్తర భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్

నేపాల్‌ ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్ బా నియమితులయ్యారు. ఈ మేరకు నేపాల్‌ రాష్ట్రపతి విద్యాదేవి భండారీ ఉత్తర్వులు ఇచ్చారు. బాధ్యతలు చేపట్టిన 30 రోజుల్లో ఆయన బలం నిరూపించుకోవాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పేరు మార్పుకు అదే కారణమా?

ఓయో సీఈఓ పేరు మార్చుకున్నారు. దీని వల్ల సంస్థకు మరింత లాభం జరుగుతుందని ఓయో భావిస్తోంది. ఇంతకీ ఆ పేరు ఏంటి? ఆయన ఎందుకిలా చేశారు? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గంగూలీ బయోపిక్​లో ఆ హీరో!

తన బయోపిక్​ను తెరకెక్కించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ(Ganguly) అంగీకారం తెలిపాడని తెలిసింది. దీంతో ఈ ప్రాజెక్ట్​కు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఇందులో హీరో రణ్​బీర్​ కపూర్​ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు బాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నవ్విస్తోన్న'మిమీ' ..!

సరోగసీ(అద్దె గర్భం దాల్చటం) నేపథ్యంలో లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మిమీ'. కృతి సనన్, పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అలరిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.