ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM

author img

By

Published : Mar 8, 2021, 5:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @5PM
టాప్​టెన్​ న్యూస్​ @5PM
  • స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని చాటేలా..

రాబోయే 75 స్వాతంత్య్ర దినోత్సవం ఆనాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ వేడుకల నిర్వహణ కోసం 259 మందితో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీతో వర్చువల్​గా మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తెలంగాణ @నెంబర్​వన్​..

తెలంగాణ.. మొక్కలు నాటడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2019-20 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 150.23 కోట్ల మొక్కలు నాటినట్లు వెల్లడించిన కేంద్రం... ఒక్క తెలంగాణలోనే 38.17 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..

భైంసాలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని హోం మంత్రి మహమూద్‌ అలీ వెల్లడించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు హోం మంత్రి ట్విట్టర్‌ ద్వారా బదులిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కాంగ్రెస్​ విధానాలే కారణం..

కాంగ్రెస్​లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నేను కొట్లాడుతా..

హైదరాబాద్​లో వైఎస్ షర్మిల కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళల మధ్య నిర్వహించిన మహిళా దినోత్సవంలో షర్మిల పాల్గొని పలువురు మహిళలను సన్మానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మహిళా రైతుల పోరు..

సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్​, హరియాణా రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది మహిళా రైతులు నిరసనలు చేపట్టారు. దిల్లీ సరిహద్దులకు తరలివచ్చి ఆందోళనల్లో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మళ్లీ యుద్ధనౌకల్లో నారీ శక్తి..

మహిళా దినోత్సవం సందర్భంగా భారత నేవీ కీలక ప్రకటన చేసింది. ఇటీవల కాలంలో యుద్ధనౌకల్లో నలుగురు మహిళా అధికారులను నియమించామని తెలిపింది. యుద్ధనౌకల్లో ఇలా మహిళలకు అవకాశం ఇవ్వడం 23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తగ్గిన పసిడి ధర..

బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.122 తగ్గింది. కిలో వెండి ధర రూ.65,534కు చేరుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • స్వర్ణం సాధించిన పునియా..

ప్రపంచ నెం.1 ర్యాంకును తిరిగి దక్కించుకున్నాడు భారత కుస్తీ వీరుడు బజరంగ్‌ పునియా. మాటియో పెలికొన్‌ ర్యాంకింగ్‌ సిరీసు పోటీల్లో అతడు పసిడి సొంతం చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కొత్త సినిమాల కబుర్లు..

కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. 'శ్రీకారం' చిత్ర ప్రీ-రిలీజ్​ ఈవెంట్​తో పాటు 'సెల్యూట్​' సినిమా ఫస్ట్​లుక్​, 'నాంది' ఓటీటీ రిలీజ్​ డేట్​ కబుర్లు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని చాటేలా..

రాబోయే 75 స్వాతంత్య్ర దినోత్సవం ఆనాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ వేడుకల నిర్వహణ కోసం 259 మందితో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీతో వర్చువల్​గా మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తెలంగాణ @నెంబర్​వన్​..

తెలంగాణ.. మొక్కలు నాటడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2019-20 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 150.23 కోట్ల మొక్కలు నాటినట్లు వెల్లడించిన కేంద్రం... ఒక్క తెలంగాణలోనే 38.17 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..

భైంసాలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని హోం మంత్రి మహమూద్‌ అలీ వెల్లడించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు హోం మంత్రి ట్విట్టర్‌ ద్వారా బదులిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కాంగ్రెస్​ విధానాలే కారణం..

కాంగ్రెస్​లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నేను కొట్లాడుతా..

హైదరాబాద్​లో వైఎస్ షర్మిల కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళల మధ్య నిర్వహించిన మహిళా దినోత్సవంలో షర్మిల పాల్గొని పలువురు మహిళలను సన్మానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మహిళా రైతుల పోరు..

సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్​, హరియాణా రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది మహిళా రైతులు నిరసనలు చేపట్టారు. దిల్లీ సరిహద్దులకు తరలివచ్చి ఆందోళనల్లో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మళ్లీ యుద్ధనౌకల్లో నారీ శక్తి..

మహిళా దినోత్సవం సందర్భంగా భారత నేవీ కీలక ప్రకటన చేసింది. ఇటీవల కాలంలో యుద్ధనౌకల్లో నలుగురు మహిళా అధికారులను నియమించామని తెలిపింది. యుద్ధనౌకల్లో ఇలా మహిళలకు అవకాశం ఇవ్వడం 23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తగ్గిన పసిడి ధర..

బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.122 తగ్గింది. కిలో వెండి ధర రూ.65,534కు చేరుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • స్వర్ణం సాధించిన పునియా..

ప్రపంచ నెం.1 ర్యాంకును తిరిగి దక్కించుకున్నాడు భారత కుస్తీ వీరుడు బజరంగ్‌ పునియా. మాటియో పెలికొన్‌ ర్యాంకింగ్‌ సిరీసు పోటీల్లో అతడు పసిడి సొంతం చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కొత్త సినిమాల కబుర్లు..

కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. 'శ్రీకారం' చిత్ర ప్రీ-రిలీజ్​ ఈవెంట్​తో పాటు 'సెల్యూట్​' సినిమా ఫస్ట్​లుక్​, 'నాంది' ఓటీటీ రిలీజ్​ డేట్​ కబుర్లు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.