ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 5PM

author img

By

Published : Jul 3, 2021, 4:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 5 PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 5PM

ఎదురు కాల్పులు

ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అంధారి ఐరన్‌ఓర్ ప్లాంట్‌పై మావోలు దాడి చేశారు. పరిశ్రమకు చెందిన 6 వాహనాలను తగులబెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సీఎంగా పుష్కర్​ సింగ్ ధామీ

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ నియమితులయ్యారు. దెహ్రాదూన్​లో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అంతకంటే ఎక్కువే ఇచ్చారు

తెరాస పనైపోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి(Revanth Reddy) అన్నారు. కేసీఆర్​ ఎంత చెప్పుకున్నా.. తెలంగాణ ఉద్యమం చేసినా, తెలంగాణ కోసం కొట్లాడినా, రాష్ట్రం కోసం చావు నోట్లో తలకాయ పెట్టిన అని ఎన్నిసార్లు చెప్పుకున్నా... కేసీఆర్​ చేసిన శ్రమ కంటే, త్యాగం కంటే ప్రజలు చాలా ఎక్కువే ఇచ్చారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ఆయనెందుకు చేరారు.?'

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ పూర్తయిన తర్వాతే ప్రజలంతా మాస్కు తీయాలని మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా విషయంలో సీఎం కేసీఆర్​ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్​లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మూడో రోజు పల్లె ప్రగతి

రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు మూడోరోజు ఉత్సాహంగా సాగతున్నాయి. మంత్రులు, ప్రజాప్రతిధులు విరివిగా మొక్కలు నాటుతున్నారు. పర్యావరణ పరిరక్షణను ప్రజలు బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

విద్యుత్​ కొరతపై ఆందోళన

విద్యుత్​ కొరతను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు ఆప్​ కార్యకర్తలు. పరిస్థితిని అదుపుచేసేందుకు కార్యకర్తలపై జలఫిరంగులు ప్రయోగించారు పోలీసులు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సముద్రంలో మంటలు..!

మెక్సికోలో ఓ అండర్‌వాటర్ గ్యాస్​ పైప్‌లైన్‌ లీకై.. నడి సముద్రంలో మంటలు ఎగిసిపడ్డాయి. యుకాటన్ ద్వీపకల్పానికి పశ్చిమాన సముద్రపు ఉపరితలంపై ఈ ఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని ఆ రాష్ట్ర చమురు సంస్థ పెమెక్స్ తెలిపింది.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వాట్సాప్​లో కొత్త ఫీచర్

'వ్యూవ్​ వన్స్​' ఫీచర్​ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది వాట్సాప్​. ఈ ఫీచర్​ టెస్టింగ్​ కోసం ఇప్పటికే ఆండ్రాయిడ్​ బీటాలో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఫొటోలు, వీడియో పంపింతే, ఎవరైనా కేవలం ఒక్కసారే వాటిని చూడగలుగుతారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

టీచర్​ పోస్టుకు ధోనీ.!

క్రికెట్​ నుంచి రిటైర్​ అయ్యాక సరదాగా కాలక్షేపం చేస్తున్న టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. టీచర్​ పోస్టుకు దరఖాస్తు చేయడమేంటని ఆలోచిస్తున్నారా? ఒకసారి ఈ స్టోరీ చదవండి. అసలు విషయం మీకే తెలుస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హర్భజన్ 'ఫ్రెండ్​షిప్' పాట

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో క్యాలీఫ్లవర్, ఫ్రెండ్​షిప్, గ్రేట్ శంకర్, ఒక చిన్న విరామం చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఎదురు కాల్పులు

ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అంధారి ఐరన్‌ఓర్ ప్లాంట్‌పై మావోలు దాడి చేశారు. పరిశ్రమకు చెందిన 6 వాహనాలను తగులబెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సీఎంగా పుష్కర్​ సింగ్ ధామీ

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ నియమితులయ్యారు. దెహ్రాదూన్​లో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అంతకంటే ఎక్కువే ఇచ్చారు

తెరాస పనైపోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి(Revanth Reddy) అన్నారు. కేసీఆర్​ ఎంత చెప్పుకున్నా.. తెలంగాణ ఉద్యమం చేసినా, తెలంగాణ కోసం కొట్లాడినా, రాష్ట్రం కోసం చావు నోట్లో తలకాయ పెట్టిన అని ఎన్నిసార్లు చెప్పుకున్నా... కేసీఆర్​ చేసిన శ్రమ కంటే, త్యాగం కంటే ప్రజలు చాలా ఎక్కువే ఇచ్చారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ఆయనెందుకు చేరారు.?'

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ పూర్తయిన తర్వాతే ప్రజలంతా మాస్కు తీయాలని మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా విషయంలో సీఎం కేసీఆర్​ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్​లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మూడో రోజు పల్లె ప్రగతి

రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు మూడోరోజు ఉత్సాహంగా సాగతున్నాయి. మంత్రులు, ప్రజాప్రతిధులు విరివిగా మొక్కలు నాటుతున్నారు. పర్యావరణ పరిరక్షణను ప్రజలు బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

విద్యుత్​ కొరతపై ఆందోళన

విద్యుత్​ కొరతను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు ఆప్​ కార్యకర్తలు. పరిస్థితిని అదుపుచేసేందుకు కార్యకర్తలపై జలఫిరంగులు ప్రయోగించారు పోలీసులు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సముద్రంలో మంటలు..!

మెక్సికోలో ఓ అండర్‌వాటర్ గ్యాస్​ పైప్‌లైన్‌ లీకై.. నడి సముద్రంలో మంటలు ఎగిసిపడ్డాయి. యుకాటన్ ద్వీపకల్పానికి పశ్చిమాన సముద్రపు ఉపరితలంపై ఈ ఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని ఆ రాష్ట్ర చమురు సంస్థ పెమెక్స్ తెలిపింది.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వాట్సాప్​లో కొత్త ఫీచర్

'వ్యూవ్​ వన్స్​' ఫీచర్​ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది వాట్సాప్​. ఈ ఫీచర్​ టెస్టింగ్​ కోసం ఇప్పటికే ఆండ్రాయిడ్​ బీటాలో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఫొటోలు, వీడియో పంపింతే, ఎవరైనా కేవలం ఒక్కసారే వాటిని చూడగలుగుతారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

టీచర్​ పోస్టుకు ధోనీ.!

క్రికెట్​ నుంచి రిటైర్​ అయ్యాక సరదాగా కాలక్షేపం చేస్తున్న టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. టీచర్​ పోస్టుకు దరఖాస్తు చేయడమేంటని ఆలోచిస్తున్నారా? ఒకసారి ఈ స్టోరీ చదవండి. అసలు విషయం మీకే తెలుస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హర్భజన్ 'ఫ్రెండ్​షిప్' పాట

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో క్యాలీఫ్లవర్, ఫ్రెండ్​షిప్, గ్రేట్ శంకర్, ఒక చిన్న విరామం చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.