ETV Bharat / city

శ్రీవారి సేవలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. - జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

-jammu-and-kashmir-lieutenant-governor-manoj-sinha
శ్రీవారి సేవలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
author img

By

Published : Nov 6, 2020, 11:52 AM IST

తిరుమల శ్రీనివాసుడిని జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. ఈ క్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆయనను గౌరవ పూర్వకంగా కలిశారు. అదనపు ఈవో ధర్మారెడ్డితో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ ను శాలువాతో తితిదే ఛైర్మన్ సత్కరించారు. ఈ సందర్భంగా కొవిడ్-19 వ్యాప్తి నివారణ కోసం తిరుమలలో చేపడుతున్న కార్యక్రమాలను ఛైర్మన్ సుబ్బారెడ్డి...లెఫ్టినెంట్ గవర్నర్​కు వివరించారు.

తిరుమల శ్రీనివాసుడిని జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. ఈ క్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆయనను గౌరవ పూర్వకంగా కలిశారు. అదనపు ఈవో ధర్మారెడ్డితో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ ను శాలువాతో తితిదే ఛైర్మన్ సత్కరించారు. ఈ సందర్భంగా కొవిడ్-19 వ్యాప్తి నివారణ కోసం తిరుమలలో చేపడుతున్న కార్యక్రమాలను ఛైర్మన్ సుబ్బారెడ్డి...లెఫ్టినెంట్ గవర్నర్​కు వివరించారు.

ఇదీ చదవండీ... వాట్సాప్​లో ఇక మనీ ట్రాన్స్​ఫర్.. ఫ్రీగా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.