ETV Bharat / city

ఛలో ట్యాంక్‌బండ్‌: రాజకీయ నేతల గృహ నిర్బంధం

author img

By

Published : Nov 9, 2019, 11:00 AM IST

ఛలో ట్యాంక్​బండ్​కు మద్దతుగా బయలుదేరుతున్న రాజకీయ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీమంత్రులు డీకే.అరుణ, మోత్కుపల్లి నరసింహులును గృహ నిర్బంధం చేశారు.

ఛలో ట్యాంక్‌బండ్‌@రాజకీయ నేతల గృహ నిర్బంధం

ట్యాంక్ బండ్​పై ఆర్టీసీ ఐకాస తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్షకు భాజపా మద్దతు ప్రకటించడం వల్ల ఆ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధంతో పాటు అరెస్టులు చేస్తున్నారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీమంత్రులు డీకే.అరుణ, మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిని నిర్బంధించారు. మరికొంత మంది నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఛలో ట్యాంక్‌బండ్‌: రాజకీయ నేతల గృహ నిర్బంధం

ఇదీ చదవండి: తొందరెందుకు... సోమవారం వరకు వేచిచూడండి'

ట్యాంక్ బండ్​పై ఆర్టీసీ ఐకాస తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్షకు భాజపా మద్దతు ప్రకటించడం వల్ల ఆ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధంతో పాటు అరెస్టులు చేస్తున్నారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీమంత్రులు డీకే.అరుణ, మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిని నిర్బంధించారు. మరికొంత మంది నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఛలో ట్యాంక్‌బండ్‌: రాజకీయ నేతల గృహ నిర్బంధం

ఇదీ చదవండి: తొందరెందుకు... సోమవారం వరకు వేచిచూడండి'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.