ETV Bharat / city

News Today: నేటి ప్రధాన వార్తలు

.

author img

By

Published : May 31, 2021, 6:35 AM IST

నేటి ప్రధాన వార్తలు
news today
  • లాక్​డౌన్​ 2.0: నేటి నుంచి అమలులోకి రానున్న మధ్యాహ్నం ఒంటిగంట వరకు సడలింపు
  • నేటి నుంచి స్లాట్‌ బుకింగ్‌ల ద్వారానే పని దినాల్లో రిజిస్ట్రేషన్లు
  • భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను మర్యాదపూర్వకంగా కలవనున్న ఈటల రాజేందర్​
  • నేడు దిల్లీ వెళ్లనున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
  • నెల్లూరు: ఆనందయ్య ఔషధంపై రానున్న తుది నివేదిక
  • ఏపీలోని 14 వైద్య కళాశాలకు వర్చువల్​గా శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
  • ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం
  • సూపర్​ స్టార్ కృష్ణ పుట్టినరోజు

  • లాక్​డౌన్​ 2.0: నేటి నుంచి అమలులోకి రానున్న మధ్యాహ్నం ఒంటిగంట వరకు సడలింపు
  • నేటి నుంచి స్లాట్‌ బుకింగ్‌ల ద్వారానే పని దినాల్లో రిజిస్ట్రేషన్లు
  • భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను మర్యాదపూర్వకంగా కలవనున్న ఈటల రాజేందర్​
  • నేడు దిల్లీ వెళ్లనున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
  • నెల్లూరు: ఆనందయ్య ఔషధంపై రానున్న తుది నివేదిక
  • ఏపీలోని 14 వైద్య కళాశాలకు వర్చువల్​గా శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
  • ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం
  • సూపర్​ స్టార్ కృష్ణ పుట్టినరోజు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.