ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9 AM

author img

By

Published : Jan 24, 2021, 8:59 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS TELANGANA
టాప్​టెన్​ న్యూస్​ @9 AM
  • సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

రాష్ట్రంలో పంటల సాగు, మార్కెటింగ్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు, ప్రాంతీయ అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తెలంగాణలో 26 ఏళ్ల గరిష్ఠానికి పెట్రో ధరలు

నానాటికి పెరిగిపోతున్న పెట్రోల్​ ధరలతో వాహనదారులను బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలో గత 26 సంవత్సరాల్లో మునుపెన్నడూ లేనంత స్థాయికి పెట్రోలు, డీజిల్‌ ధరలు చేరుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'ఆ రోజు సిరాజ్‌ను ఎందుకు రావొద్దన్నానంటే'

తనను గుండెలపైన ఆడించిన నాన్న.. తాను ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకున్న నాన్న.. ఇక లేడని తెలిసినప్పుడు ఏ కొడుకైనా చివరిచూపు కోసం పరితపిస్తాడు. కానీ సిరాజ్‌ అలా చేయలేదు.. గుండెను రాయి చేసుకున్నాడు. అందుకు కారణం అతని తల్లే. ఆటను వదిలేసి వెనుతిరగాలనుకున్న సమయంలో తల్లి షబానాబేగం చెప్పిన ఓ మాట అతనిపై మంత్రంలా పనిచేసింది. అతన్ని ఆపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ''రైతులపై కుట్ర' ఆరోపణలకు ఆధారాల్లేవ్'

ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకొనేందుకు కుట్ర పన్నినట్లు ఓ యువకుడు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లేవని హరియాణా పోలీసులు పేర్కొన్నారు. ఈవ్​ టీజింగ్​ ఆరోపణలతో నిరసన ప్రాంతం వద్ద వలంటీర్లకు పట్టుబడటం వల్ల.. భయంతో తప్పుడు కథను అల్లాడని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నేడు భారత్-చైనా సైనిక కమాండర్ల భేటీ

తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా భారత్​-చైనా సైనిక ప్రతినిధులు నేడు భేటీ కానున్నారు. మోల్డో సెక్టార్​లో ఈ సమావేశం జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'బీమా అవసరాన్ని కరోనా గుర్తు చేసింది'

'కరోనా తర్వాత జీవిత, ఆరోగ్య బీమా పాలసీల అవసరాన్ని చాలామంది గుర్తించారు. దీనికి అనుగుణంగా బీమా సంస్థలూ.. వినూత్న ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నాయి. పాలసీదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అమల్లోకి బైడెన్ ఆర్థిక ప్రణాళిక

అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో ప్రజలకు నిరుద్యోగ భృతి, బీమా సదుపాయాలు అందనున్నాయి. చిన్న వ్యాపారాలు, అత్యవసర సేవలకు సహాయం చేకూరనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భూకంపం- 7.3 తీవ్రత

అంటార్కిటికాలోని దక్షిణ షెట్‌ల్యాండ్‌ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై 7.3 తీవ్రత నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • టీమిండియాకు గాయాల గోల..

ఆస్ట్రేలియా​ సిరీస్​లో భారత ఆటగాళ్లు ఎంత మంది గాయపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యువ ఆటగాళ్ల అద్భుత పోరాట పటిమతో.. జట్టులో ఉన్న ఇద్దరో ముగ్గురో సీనియర్‌ ఆటగాళ్ల అనుభవంతో సిరీస్​ గెలవడం వల్ల ఈ గాయాల గురించి మాట్లాడటం మానేశాం కానీ.. అదే ఓడిపోయి ఉంటే జట్టు మేనేజ్‌మెంట్‌పై ఎన్నో విమర్శలు వచ్చేవి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'తాత మొండితనమే ఎన్టీఆర్​కు వచ్చింది!'

నందమూరి తారక రామారావులోని మొండితనమే ఆయన మనవడు తారక్​కు వచ్చిందని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. 'ఆది' సినిమా షూటింగ్​లో జరిగిన ఓ సంఘటనను ఇటీవల తన యూట్యూబ్​ ఛానల్​లో అభిమానులతో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

రాష్ట్రంలో పంటల సాగు, మార్కెటింగ్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు, ప్రాంతీయ అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తెలంగాణలో 26 ఏళ్ల గరిష్ఠానికి పెట్రో ధరలు

నానాటికి పెరిగిపోతున్న పెట్రోల్​ ధరలతో వాహనదారులను బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలో గత 26 సంవత్సరాల్లో మునుపెన్నడూ లేనంత స్థాయికి పెట్రోలు, డీజిల్‌ ధరలు చేరుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'ఆ రోజు సిరాజ్‌ను ఎందుకు రావొద్దన్నానంటే'

తనను గుండెలపైన ఆడించిన నాన్న.. తాను ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకున్న నాన్న.. ఇక లేడని తెలిసినప్పుడు ఏ కొడుకైనా చివరిచూపు కోసం పరితపిస్తాడు. కానీ సిరాజ్‌ అలా చేయలేదు.. గుండెను రాయి చేసుకున్నాడు. అందుకు కారణం అతని తల్లే. ఆటను వదిలేసి వెనుతిరగాలనుకున్న సమయంలో తల్లి షబానాబేగం చెప్పిన ఓ మాట అతనిపై మంత్రంలా పనిచేసింది. అతన్ని ఆపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ''రైతులపై కుట్ర' ఆరోపణలకు ఆధారాల్లేవ్'

ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకొనేందుకు కుట్ర పన్నినట్లు ఓ యువకుడు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లేవని హరియాణా పోలీసులు పేర్కొన్నారు. ఈవ్​ టీజింగ్​ ఆరోపణలతో నిరసన ప్రాంతం వద్ద వలంటీర్లకు పట్టుబడటం వల్ల.. భయంతో తప్పుడు కథను అల్లాడని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నేడు భారత్-చైనా సైనిక కమాండర్ల భేటీ

తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా భారత్​-చైనా సైనిక ప్రతినిధులు నేడు భేటీ కానున్నారు. మోల్డో సెక్టార్​లో ఈ సమావేశం జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'బీమా అవసరాన్ని కరోనా గుర్తు చేసింది'

'కరోనా తర్వాత జీవిత, ఆరోగ్య బీమా పాలసీల అవసరాన్ని చాలామంది గుర్తించారు. దీనికి అనుగుణంగా బీమా సంస్థలూ.. వినూత్న ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నాయి. పాలసీదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అమల్లోకి బైడెన్ ఆర్థిక ప్రణాళిక

అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో ప్రజలకు నిరుద్యోగ భృతి, బీమా సదుపాయాలు అందనున్నాయి. చిన్న వ్యాపారాలు, అత్యవసర సేవలకు సహాయం చేకూరనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భూకంపం- 7.3 తీవ్రత

అంటార్కిటికాలోని దక్షిణ షెట్‌ల్యాండ్‌ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై 7.3 తీవ్రత నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • టీమిండియాకు గాయాల గోల..

ఆస్ట్రేలియా​ సిరీస్​లో భారత ఆటగాళ్లు ఎంత మంది గాయపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యువ ఆటగాళ్ల అద్భుత పోరాట పటిమతో.. జట్టులో ఉన్న ఇద్దరో ముగ్గురో సీనియర్‌ ఆటగాళ్ల అనుభవంతో సిరీస్​ గెలవడం వల్ల ఈ గాయాల గురించి మాట్లాడటం మానేశాం కానీ.. అదే ఓడిపోయి ఉంటే జట్టు మేనేజ్‌మెంట్‌పై ఎన్నో విమర్శలు వచ్చేవి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'తాత మొండితనమే ఎన్టీఆర్​కు వచ్చింది!'

నందమూరి తారక రామారావులోని మొండితనమే ఆయన మనవడు తారక్​కు వచ్చిందని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. 'ఆది' సినిమా షూటింగ్​లో జరిగిన ఓ సంఘటనను ఇటీవల తన యూట్యూబ్​ ఛానల్​లో అభిమానులతో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.