దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోందని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కమిషనర్ శైలజ తెలిపారు. అర్హులైన వికలాంగులు ఫిబ్రవరి 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా కమిటీలు ఎంపిక చేసిన లబ్దిదారులకు ఫిబ్రవరి 15 నుంచి ఉపకరణలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉంటుందంటున్న శైలజతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
- ఇదీ చూడండి : రిపబ్లిక్ డే: దిల్లీలో భద్రత కట్టుదిట్టం