ETV Bharat / city

రైతుల కోసం జగన్​తో కలిసి పనిచేస్తాం: సీఎం కేసీఆర్

author img

By

Published : Sep 15, 2019, 3:40 PM IST

ఉభయ రాష్ట్రాల రైతుల బాగుగోసం గోదావరి-కృష్ణా అనుసంధానానికి ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. గోదావరిలో తను వేసినన్ని పైసలు ఎవరూ వేయలేదని పేర్కొన్నారు.

'రైతుల కోసం జగన్​తో కలిసి పనిచేస్తాం'

వివాదాలు పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఏపీ సీఎం జగన్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఏపీ నేతలు సహకరిస్తే గోదావరి-కృష్ణ నదుల అనుసంధానం పూర్తి చేస్తామని అన్నారు. దీనివల్ల ఇరు రాష్ట్రాల ప్రజలకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఏపీ ఇంజినీర్లతో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.

'రైతుల కోసం జగన్​తో కలిసి పనిచేస్తాం'

వివాదాలు పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఏపీ సీఎం జగన్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఏపీ నేతలు సహకరిస్తే గోదావరి-కృష్ణ నదుల అనుసంధానం పూర్తి చేస్తామని అన్నారు. దీనివల్ల ఇరు రాష్ట్రాల ప్రజలకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఏపీ ఇంజినీర్లతో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.

'రైతుల కోసం జగన్​తో కలిసి పనిచేస్తాం'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.