మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా నడిచి వెళ్తున్న కూలీల దీనస్థితిని గమనించి దాతలు వారికి సాయం చేస్తున్నారు. తెదేపా నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ లక్షరూపాయలు విలువచేసే పాదరక్షలను వలసకూలీలకు ఇవ్వాలంటూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమల రావుకి అందజేశారు. వలస కార్మికుల సహాయం కోసం వీటిని అందించానని ఆయన తెలిపారు.
ఇదీచూడండి. నిర్మాణానికి ధరాఘాతం.. ఉపాధి కోల్పోయిన కార్మికులు