ETV Bharat / city

Revanth Reddy : నయా జోష్.. రేవంత్​తో వివిధ పార్టీల నేతల భేటీ

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని.. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కలిశారు. తన నివాసంలో వారితో రేవంత్ భేటీ అయ్యారు.

author img

By

Published : Jul 13, 2021, 12:37 PM IST

రేవంత్‌రెడ్డిని కలిసిన పలు పార్టీల నేతలు
రేవంత్‌రెడ్డిని కలిసిన పలు పార్టీల నేతలు

వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు రేవంత్‌రెడ్డి(Revanth Reddy)తో అయన నివాసంలో భేటీ అయ్యారు. అందులో మహబూబ్‌నగర్ జిల్లా భాజపా అధ్యక్షుడు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, భూపాల్‌పల్లి నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు, నిజామాబాద్ మాజీ మేయర్ డి.సంజయ్‌ తదితర నేతలు ఉన్నారు. వారంతా.. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.

భాజపాకు రాజీనామా చేస్తున్నట్టు ఎర్ర శేఖర్ ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్​లో చేరుతానని పేర్కొన్నారు.

రేవంత్‌రెడ్డిని కలిసిన పలు పార్టీల నేతలు

ఇవీ చదవండి :

వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు రేవంత్‌రెడ్డి(Revanth Reddy)తో అయన నివాసంలో భేటీ అయ్యారు. అందులో మహబూబ్‌నగర్ జిల్లా భాజపా అధ్యక్షుడు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, భూపాల్‌పల్లి నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు, నిజామాబాద్ మాజీ మేయర్ డి.సంజయ్‌ తదితర నేతలు ఉన్నారు. వారంతా.. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.

భాజపాకు రాజీనామా చేస్తున్నట్టు ఎర్ర శేఖర్ ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్​లో చేరుతానని పేర్కొన్నారు.

రేవంత్‌రెడ్డిని కలిసిన పలు పార్టీల నేతలు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.