ETV Bharat / city

కరోనా నివారణకు మాజీ ఎమ్మెల్యే రూ.25లక్షల విరాళం

author img

By

Published : Jul 21, 2020, 3:04 AM IST

కరోనా నివారణ కోసం తన వంతు సాయంగా... సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ రూ. 25 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు.

sangareddy farmer mla sathyanarayana donated to cmrf
కరోనా నివారణకు మాజీ ఎమ్మెల్యే రూ.25లక్షల విరాళం

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ... ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళమిచ్చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు ప్రగతి భవన్​లో చెక్కు అందజేశారు. కరోనా నివారణకు ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా... తన వంతు సాయం చేసినట్టు తెలిపారు. ఆయన వెంట రాష్ట్రం ఆర్థికమంత్రి హరీశ్​ రావు, మెదక్​ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి ఉన్నారు.

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ... ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళమిచ్చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు ప్రగతి భవన్​లో చెక్కు అందజేశారు. కరోనా నివారణకు ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా... తన వంతు సాయం చేసినట్టు తెలిపారు. ఆయన వెంట రాష్ట్రం ఆర్థికమంత్రి హరీశ్​ రావు, మెదక్​ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.