ETV Bharat / city

ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​ను పక్కకుపెట్టినా సరే..

author img

By

Published : Nov 14, 2019, 6:06 PM IST

Updated : Nov 14, 2019, 8:16 PM IST

ప్రభుత్వ వైఖరి కారణంగానే ఆర్టీసీ కార్మికుల బలవుతున్నారని ఐకాస కన్వీనర్​ రాజిరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​ తాత్కాలికంగా పక్కకు పెట్టైనా మిగిలిన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.

ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​ను పక్కకుపెట్టినా సరే..

హైదరాబాద్​ పాతబస్తీలోని ఫారుఖ్​నగర్​ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధూంధాం, వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్​ రాజిరెడ్డి హాజరయ్యారు. హైకోర్టు సూచించినా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం దారుణమన్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​ను తాత్కాలికంగా పక్కకు పెట్టైనా మిగిలిన సమస్యల పరిష్కారం చేయాలని కోరారు. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగానే కార్మికులు బలి అవుతున్నారని రాజిరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెకు రాష్ట్ర ప్రజలందరూ మద్దతునివ్వాలని కోరారు. తాత్కాలిక సిబ్బంది విధులకు హాజరవ్వకుండా.. సంఘీభావం తెలపాలని విజ్ఞప్తిచేశారు.

ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​ను పక్కకుపెట్టినా సరే..

హైదరాబాద్​ పాతబస్తీలోని ఫారుఖ్​నగర్​ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధూంధాం, వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్​ రాజిరెడ్డి హాజరయ్యారు. హైకోర్టు సూచించినా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం దారుణమన్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​ను తాత్కాలికంగా పక్కకు పెట్టైనా మిగిలిన సమస్యల పరిష్కారం చేయాలని కోరారు. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగానే కార్మికులు బలి అవుతున్నారని రాజిరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెకు రాష్ట్ర ప్రజలందరూ మద్దతునివ్వాలని కోరారు. తాత్కాలిక సిబ్బంది విధులకు హాజరవ్వకుండా.. సంఘీభావం తెలపాలని విజ్ఞప్తిచేశారు.

ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​ను పక్కకుపెట్టినా సరే..

ఇవీచూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ సోమవారానికి వాయిదా

Intro:tg_hyd_26_14_rtc_vantavarpua_ab_ts10003.


ఆర్టీసీ కార్మికుల సమ్మె 41 వ రోజుకు చేరుకోవడంతో ప్రభుత్వం మొండి వైఖిరికి నిరసనగా, తమ డిమాండ్లు అంగీకరించాలంటూ డిమాండ్ చేస్తూ ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీ ఫలక్ నుమ, ఫారూఖ్ నగర్ డిపో ల కార్మికులు కలిసి ఫారూఖ్ నగర్ డిపో ముందు ధూమ్ ధామ్, వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర jac నాయకుడు రాజీ రెడ్డి హాజరయ్యారు.

ప్రభుత్వం మొండి వైఖిరికి ఆర్టీసీ కార్మికులు బలి అవుతున్నారు అయిన ప్రభుత్వం దిగి వచ్చి చర్చలు చేయటం లేదని, ఆర్టీసీ కుటుంబాలు రోడ్ పలు అవుతున్నారు అని కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

బైట్...రాజీ రెడ్డి రాష్ట్ర jac నాయకుడు.


Body:ఫలక్ నుమ


Conclusion:md సుల్తాన్ 9394450285.
Last Updated : Nov 14, 2019, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.