ETV Bharat / city

మనిషి తలను కాల్చుకుని తిన్న సైకో

author img

By

Published : Aug 16, 2020, 11:16 AM IST

ఏపీలోని విశాఖ జిల్లా రెల్లివిధిలో చెడు వ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి సైకోలా మారి మనిషి తలను కాల్చుకుని తిన్నాడు. గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులను చూసి రాజు పరారయ్యాడు.

psycho-eating-man-skull-in-visakha-dst
ఏపీలోని విశాఖ రెల్లివీధిలో వ్యక్తి తల కలకలం

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ రెల్లివిధిలో ఓ వ్యక్తి మనిషి తలను కాల్చుకుని తింటున్న దృశ్యాలు కలకలంరేపాయి. రామ్​నాథ్ హోటల్ పక్క సందులో ఉన్న ఓ పాడుబడ్డ పెంకుటి ఇంట్లో రాజు అనే వ్యక్తి... పుర్రెను కాల్చుకుని తినడంతో.... స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వీరిని గుర్తించిన రాజు పరారయ్యాడు. కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో ఒంటరిగా ఉంటూ సైకోలా మారాడని స్థానికులు చెబుతున్నాయి. పోలీస్ స్టేషన్​లో ఇతనిపై సస్పెక్ట్ షీట్ ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ రెల్లివిధిలో ఓ వ్యక్తి మనిషి తలను కాల్చుకుని తింటున్న దృశ్యాలు కలకలంరేపాయి. రామ్​నాథ్ హోటల్ పక్క సందులో ఉన్న ఓ పాడుబడ్డ పెంకుటి ఇంట్లో రాజు అనే వ్యక్తి... పుర్రెను కాల్చుకుని తినడంతో.... స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వీరిని గుర్తించిన రాజు పరారయ్యాడు. కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో ఒంటరిగా ఉంటూ సైకోలా మారాడని స్థానికులు చెబుతున్నాయి. పోలీస్ స్టేషన్​లో ఇతనిపై సస్పెక్ట్ షీట్ ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: గుర్తు తెలియని దుండగుల చేతిలో రౌడీషీటర్​ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.