ETV Bharat / city

కుటుంబ సభ్యులపైనే సైకో దాడి.. భయంతో బాధితులు పరుగులు

author img

By

Published : Jul 29, 2020, 8:59 PM IST

ఓ సైకో.. తన కుటుంబంపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో చోటుచేసుకొంది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ రోడ్డు పైకి పరుగులు తీశారు.

psychos
కుటుంబ సభ్యులపైనే సైకో దాడి.. భయంతో బాధితులు పరుగులు

ఏపీలోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో సైకో వీరంగం సృష్టించాడు. తన కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా చితక బాదాడు. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ రోడ్డుపైకి పరుగులు తీశారు.

ఏపీలోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో సైకో వీరంగం సృష్టించాడు. తన కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా చితక బాదాడు. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ రోడ్డుపైకి పరుగులు తీశారు.

ఇవీచూడండి: అనిశా అధికారులకు ఆధారాలు సమర్పించిన శ్రీసుధ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.