ETV Bharat / city

నేటి నుంచి పీఈసెట్ పరీక్షలు.. వారికి మరో అవకాశం లేదు - పీఈసెట్ తాజా వార్తలు

బీపీఎడ్​, డీపీఎడ్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీఈసెట్ పరీక్షలను ఇవాళ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో 7,368 మంది ఈ పరీక్షలకు హాజరు కానున్నారని పీఈసెట్ కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు.

pecet exams starts from saturday
రేపటి నుంచే పీఈసెట్ పరీక్షలు.. వారికి మరో అవకాశం లేదు
author img

By

Published : Nov 7, 2020, 5:32 AM IST

వ్యాయామ ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ పీఈసెట్ దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 7,368 మంది ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. బీపీఎడ్​, డీపీఎడ్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీఈసెట్ నిర్వహిస్తున్నారు.

కరోనా పాజిటివ్ ఉన్న అభ్యర్థులకు పరీక్షలకు అనుమతి లేదని పీఈసెట్ కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు. కరోనాతో బాధపడుతున్న వారికి మరోసారి నిర్వహించే ఆలోచన లేదని పేర్కొన్నారు.

వ్యాయామ ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ పీఈసెట్ దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 7,368 మంది ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. బీపీఎడ్​, డీపీఎడ్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీఈసెట్ నిర్వహిస్తున్నారు.

కరోనా పాజిటివ్ ఉన్న అభ్యర్థులకు పరీక్షలకు అనుమతి లేదని పీఈసెట్ కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు. కరోనాతో బాధపడుతున్న వారికి మరోసారి నిర్వహించే ఆలోచన లేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఇద్దరు ప్రత్యేక అధికారులు, 15 మంది సర్పంచ్‌లు సస్పెన్షన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.