ETV Bharat / city

సీఎంకు రేవంత్​రెడ్డి లేఖ.. వెయ్యి కోట్లు విడుదలకు డిమాండ్​

author img

By

Published : Aug 19, 2020, 3:00 PM IST

సీఎం కేసీఆర్​కు మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి లేఖ రాశారు. వరదలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20 వేలు ఇవ్వాలని కోరారు. తక్షణమే బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు

mp revanth reddy letter to cm kcr
సీఎంకు రేవంత్​రెడ్డి లేఖ.. వెయ్యి కోట్లు విడుదలకు డిమాండ్​

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. పరిహారం కోసం తక్షణం రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. మళ్లీ పంట వేసుకునేందుకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

వరదల వల్ల పంట నష్టం తీవ్రత మీకు అర్థం కావడం లేదా అని ముఖ్యమంత్రిని ఎంపీ రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. బీమా పథకాన్ని ఎత్తేసి రైతులకు తీవ్ర నష్టం చేశారని.. తక్షణమే బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు. ముంపునకు గురైన పొలాలు బాగుచేసుకునేందుకు ఎకరాకు రూ.5 వేలు సాయం చేయాలని కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. పరిహారం కోసం తక్షణం రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. మళ్లీ పంట వేసుకునేందుకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

వరదల వల్ల పంట నష్టం తీవ్రత మీకు అర్థం కావడం లేదా అని ముఖ్యమంత్రిని ఎంపీ రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. బీమా పథకాన్ని ఎత్తేసి రైతులకు తీవ్ర నష్టం చేశారని.. తక్షణమే బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు. ముంపునకు గురైన పొలాలు బాగుచేసుకునేందుకు ఎకరాకు రూ.5 వేలు సాయం చేయాలని కోరారు.

ఇవీచూడండి: వరదలను రాజకీయం చేయవద్దు: మంత్రి ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.