ETV Bharat / city

క్షీణించిన మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్యం - motkupalli narasimhulu diagnosed with corona

భాజపా నేత మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్యం క్షీణించడంతో శనివారం రాత్రి ఐసీయూకి తరలించారు. కరోనాతో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోత్కపల్లి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు.

motkupalli, motkupalli  narasimhulu
మోత్కుపల్లి, మోత్కుపల్లి నర్సింహులు
author img

By

Published : Apr 18, 2021, 10:07 AM IST

భాజపా నేత మోత్కుపల్లి ఆరోగ్యం క్షీణించినట్లు యశోద ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనాతో మోత్కుపల్లి హైదరాబాద్​ సోమాజిగూడలో యశోద ఆస్పత్రిలో చేరారు.

వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన ఆరోగ్యం శనివారం రాత్రి క్షీణించడం వల్ల ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు.

భాజపా నేత మోత్కుపల్లి ఆరోగ్యం క్షీణించినట్లు యశోద ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనాతో మోత్కుపల్లి హైదరాబాద్​ సోమాజిగూడలో యశోద ఆస్పత్రిలో చేరారు.

వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన ఆరోగ్యం శనివారం రాత్రి క్షీణించడం వల్ల ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.