ETV Bharat / city

అత్యాచారానికి గురైన బాలికకు.. ఆమె తల్లికి కరోనా

author img

By

Published : Jun 25, 2020, 11:31 AM IST

ఆంధ్రప్రదేశ్​లో తండ్రి చేతిలో అత్యాచారానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు కరోనా సోకింది. బాధితురాలి తల్లికి కూడా వైరస్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం వారు గుంటూరు జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నారు.

minor-rape-victim-and-her-mother-tests-positive-for-covid-19-in-guntur
అత్యాచారానికి గురైన బాలికకు.. ఆమె తల్లికి కరోనా

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఈ నెల7న తండ్రి చేతిలో అత్యాచారానికి గురైన బాలికకు, ఆమె తల్లికి కరోనా పాజిటివ్​గా తేలింది. బాలిక ఈ నెల 8న గుంటూరు జీజీహెచ్​లోని జనరల్​ మెడిసిన్ విభాగంలో చికిత్స కోసం చేరింది.

అప్పటి నుంచి ఆస్పత్రిలో ఉన్న బాలికకు తల్లి సహాయకురాలిగా ఉంది. కరోనా అనుమానంతో వారికి 3 రోజుల క్రితం పరీక్షలు నిర్వహించారు. ఇద్దరికీ కరోనా ఉన్నట్లు నిర్ధరణవగా ఆస్పత్రిలోని కొవిడ్ వార్డుకు తరలించారు.

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఈ నెల7న తండ్రి చేతిలో అత్యాచారానికి గురైన బాలికకు, ఆమె తల్లికి కరోనా పాజిటివ్​గా తేలింది. బాలిక ఈ నెల 8న గుంటూరు జీజీహెచ్​లోని జనరల్​ మెడిసిన్ విభాగంలో చికిత్స కోసం చేరింది.

అప్పటి నుంచి ఆస్పత్రిలో ఉన్న బాలికకు తల్లి సహాయకురాలిగా ఉంది. కరోనా అనుమానంతో వారికి 3 రోజుల క్రితం పరీక్షలు నిర్వహించారు. ఇద్దరికీ కరోనా ఉన్నట్లు నిర్ధరణవగా ఆస్పత్రిలోని కొవిడ్ వార్డుకు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.