ETV Bharat / city

ప్రత్యేక రాష్ట్రంలో వైభవంగా అన్ని మతాల వేడుకలు: తలసాని - క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్​ బేగంపేట డివిజన్ పరిధిలోని పాటిగడ్డ చర్చిలో... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్రిస్మస్ కానుకలు అందజేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అన్ని మతాల ప్రజలు పండుగలను వైభవంగా జరుపుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

minister thalasani srinivas yadav distribute christmas gifts in patigadda church
ప్రత్యేక రాష్ట్రంలో వైభవంగా అన్ని మతాల వేడుకలు: తలసాని
author img

By

Published : Dec 23, 2020, 7:15 PM IST

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను ఎంతో వైభవంగా జరుపుకోనేలా రాష్ట్రావతరణ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్​ శ్రీకారం చుట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట డివిజన్ పాటిగడ్డ చర్చిలో క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు.

బోనాలు, రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ వంటి ఉత్సవాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పల తరుణి, మహేశ్వరి, డీసీ ముకుంద రెడ్డి, చర్చి ఫాస్టర్ కిరణ్, తెరాస నాయకులు నరేందర్, శేఖర్, శ్రీనివాస్ గౌడ్, అఖిల్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను ఎంతో వైభవంగా జరుపుకోనేలా రాష్ట్రావతరణ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్​ శ్రీకారం చుట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట డివిజన్ పాటిగడ్డ చర్చిలో క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు.

బోనాలు, రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ వంటి ఉత్సవాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పల తరుణి, మహేశ్వరి, డీసీ ముకుంద రెడ్డి, చర్చి ఫాస్టర్ కిరణ్, తెరాస నాయకులు నరేందర్, శేఖర్, శ్రీనివాస్ గౌడ్, అఖిల్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'దేశానికి దిక్సూచి చూపించిన మహానేత పీవీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.