ETV Bharat / city

అంబేడ్కర్​కు మంత్రి ప్రశాంత్​రెడ్డి నివాళి - prasanth reddy about ambedkar

భారత రాజ్యాంగ నిర్మాత 129వ జయంతి సందర్భంగా ఆయన​ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి ప్రశాంత్​రెడ్డి నివాళి అర్పించారు. లాక్​డౌన్ కారణంగా అధికారిక నివాసంలోనే కార్యక్రమం నిర్వహించారు.

MINISTER PRASANTH REDDY Tribute TO ambedkar on his birth anniversary
అంబేడ్కర్​కు మంత్రి ప్రశాంత్​రెడ్డి నివాళి
author img

By

Published : Apr 14, 2020, 1:19 PM IST

అంబేడ్కర్​ చూపిన బాటలో బడుగు బలహీనవర్గాల ఉన్నతి కోసం పనిచేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు. భారతరత్న బీఆర్ అంబేడ్కర్​ 129వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించారు. లాక్​డౌన్ కారణంగా అధికారిక నివాసంలోనే కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్​ చూపిన బాటను స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ సాగుతున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు.

అంబేడ్కర్​ చూపిన బాటలో బడుగు బలహీనవర్గాల ఉన్నతి కోసం పనిచేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు. భారతరత్న బీఆర్ అంబేడ్కర్​ 129వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించారు. లాక్​డౌన్ కారణంగా అధికారిక నివాసంలోనే కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్​ చూపిన బాటను స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ సాగుతున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు.

ఇవీచూడండి: కేసీఆర్‌ అంబేడ్కర్ ధోరణినే అవ‌లంభిస్తున్నారు: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.