ETV Bharat / city

ఎంఐఎంను గెలిపిస్తే.. ఎన్నార్సీ, ఎన్​పీఆర్​పై పోరాటం: అసదుద్దీన్

author img

By

Published : Mar 7, 2021, 1:22 PM IST

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ... మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం పర్యటించారు. ఏపీలోని అధికార, విపక్షాలపై విమర్శలు గుప్పించిన ఆయన తమను గెలిపిస్తే ఎన్నార్సీ, ఎన్​పీఆర్​పై పోరాటం చేస్తామన్నారు.

owasi
ఎంఐఎంను గెలిపిస్తే.. ఎన్నార్సీ, ఎన్​పీఆర్​పై పోరాటం: అసదుద్దీన్

ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురంలో ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటించారు. మున్సిపల్​ ఎన్నికల్లో భాగంగా ఏపీలోని అధికార, విపక్ష పార్టీలను తీవ్రస్థాయిలో విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో తొమ్మిదో వార్డులోని ఎంఐఎం పార్టీ అభ్యర్థులను గెలిపించి తమ సత్తా ఏంటో చూపించాలన్నారు.

మైనార్టీలను కాపాడేది ఎంఐఎం పార్టీయే అని స్పష్టం చేశారు. భాజపాను అడ్డుకోకపోతే భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందని ప్రజలను హెచ్చరించారు. ఎన్నార్సీ, ఎన్​పీఆర్ లపై ఏపీ ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురంలో ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటించారు. మున్సిపల్​ ఎన్నికల్లో భాగంగా ఏపీలోని అధికార, విపక్ష పార్టీలను తీవ్రస్థాయిలో విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో తొమ్మిదో వార్డులోని ఎంఐఎం పార్టీ అభ్యర్థులను గెలిపించి తమ సత్తా ఏంటో చూపించాలన్నారు.

మైనార్టీలను కాపాడేది ఎంఐఎం పార్టీయే అని స్పష్టం చేశారు. భాజపాను అడ్డుకోకపోతే భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందని ప్రజలను హెచ్చరించారు. ఎన్నార్సీ, ఎన్​పీఆర్ లపై ఏపీ ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీచూడండి: అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.