ETV Bharat / city

అంబులెన్స్‌లో గర్భిణి మృతిపై విచారణకు ఆదేశం

author img

By

Published : May 15, 2021, 1:12 PM IST

Updated : May 15, 2021, 5:59 PM IST

ambulance
ambulance

13:09 May 15

గర్భిణి మృతిపై విచారణకు కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశం

హైదరాబాద్ మల్లాపూర్​లో అంబులెన్స్​లో మృతి చెందిన గర్భిణి మరణంపై మేడ్చల్ ఇంఛార్జ్ కలెక్టర్ శ్వేతా మహంతి విచారణకు ఆదేశించారు.  కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్​ఓ...   మృతురాలు పావని ఇంటికి వెళ్లి విచారణ జరుపుతున్నారు. ఆమె మృతిపై వివరాలు సేకరిస్తున్నారు.

శుక్రవారం రోజున పావనికి ఆయాసం రాగా ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లారు. గర్భిణికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఆమెకు చికిత్స చేయడానికి ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. అనంతరం మరో నాలుగు ఆస్పత్రులకు వెళ్లినా ఎవరూ చేర్చుకోలేదు. చివరకు కోఠి ప్రసూతి ఆస్పత్రికి తరలిస్తుండగా పావని అంబులెన్స్​లోనే మృతి చెందింది.

13:09 May 15

గర్భిణి మృతిపై విచారణకు కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశం

హైదరాబాద్ మల్లాపూర్​లో అంబులెన్స్​లో మృతి చెందిన గర్భిణి మరణంపై మేడ్చల్ ఇంఛార్జ్ కలెక్టర్ శ్వేతా మహంతి విచారణకు ఆదేశించారు.  కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్​ఓ...   మృతురాలు పావని ఇంటికి వెళ్లి విచారణ జరుపుతున్నారు. ఆమె మృతిపై వివరాలు సేకరిస్తున్నారు.

శుక్రవారం రోజున పావనికి ఆయాసం రాగా ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లారు. గర్భిణికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఆమెకు చికిత్స చేయడానికి ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. అనంతరం మరో నాలుగు ఆస్పత్రులకు వెళ్లినా ఎవరూ చేర్చుకోలేదు. చివరకు కోఠి ప్రసూతి ఆస్పత్రికి తరలిస్తుండగా పావని అంబులెన్స్​లోనే మృతి చెందింది.

Last Updated : May 15, 2021, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.