ETV Bharat / city

ముంపు ప్రాంతాల్లో మేయర్ పర్యటన.. బాధితులకు భరోసా

వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు. ముంపునకు గురైన అపార్ట్​మెంట్​లను శానిటైజ్​ చేయించారు. బాధితులకు అండగా ఉంటామని మేయర్ భరోసానిచ్చారు.

author img

By

Published : Oct 21, 2020, 3:48 PM IST

mayor-bonthu-ram-mohan-visit-to-flood-affected-areas-in-hyderabad
ముంపునకు గురైన ప్రాంతాలలో మేయర్ బొంతు పర్యటన

ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా... వరద ముంపునకు గురైన కాలనీలలో జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్, మదీనాగూడలోని పలు కాలనీలలో బొంతు రామ్మోహన్ పర్యటించారు. ముంపునకు గురైన అపార్ట్​మెంట్​లను శానిటైజ్ చేయించారు. బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, జీహెచ్​ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా... వరద ముంపునకు గురైన కాలనీలలో జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్, మదీనాగూడలోని పలు కాలనీలలో బొంతు రామ్మోహన్ పర్యటించారు. ముంపునకు గురైన అపార్ట్​మెంట్​లను శానిటైజ్ చేయించారు. బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, జీహెచ్​ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.