ETV Bharat / city

తిరుమల శ్రీ వారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఏపీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు, బీసీ కమిషన్ మెంబర్ ఆచార్య తలోజీ, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

author img

By

Published : Jan 28, 2021, 1:45 PM IST

Updated : Jan 28, 2021, 3:23 PM IST

many-celebraties-visited-tirumala
తిరుమల శ్రీ వారిని సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఏపీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు, బీసీ కమిషన్ మెంబర్ ఆచార్య తలోజీ, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహారాష్ట్ర మంత్రి రాజేష్ తోపె, మధ్యప్రదేశ్ మంత్రి తులసీ రాం షిలావత్, తమిళనాడు మంత్రి సంపత్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకుల నుంచి స్వామివారి తీర్థప్రసాదాలను అందుకున్నారు.

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఏపీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు, బీసీ కమిషన్ మెంబర్ ఆచార్య తలోజీ, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహారాష్ట్ర మంత్రి రాజేష్ తోపె, మధ్యప్రదేశ్ మంత్రి తులసీ రాం షిలావత్, తమిళనాడు మంత్రి సంపత్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకుల నుంచి స్వామివారి తీర్థప్రసాదాలను అందుకున్నారు.

Last Updated : Jan 28, 2021, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.