ETV Bharat / city

విషాదం... పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య

author img

By

Published : Nov 3, 2020, 3:02 PM IST

కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరులో ఓ కుటుంబం గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. నంద్యాల రోజాకుంటకు చెందిన గఫార్​ కుటుంబంగా పోలీసులు గుర్తించారు.

kurnool-sucide-one family on railway track
కర్నూలు జిల్లాలో పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య

కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరులో విషాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు కింద‌పడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలతో పాటు దంపతులు మరణించారు. నంద్యాల నుంచి అటోలో వచ్చిన వారు అత్మహత్యకు పాల్పడ్డారు.

నంద్యాల రోజాకుంటకు చెందిన గఫార్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. గతంలో ఓ బంగారు దుకాణం చోరీ కేసులో గఫార్‌ ముద్దాయిగా ఉన్నారు.

ఇదీ చూడండి:దారుణం: అమెరికాలో హైదరాబాదీ మర్డర్

కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరులో విషాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు కింద‌పడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలతో పాటు దంపతులు మరణించారు. నంద్యాల నుంచి అటోలో వచ్చిన వారు అత్మహత్యకు పాల్పడ్డారు.

నంద్యాల రోజాకుంటకు చెందిన గఫార్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. గతంలో ఓ బంగారు దుకాణం చోరీ కేసులో గఫార్‌ ముద్దాయిగా ఉన్నారు.

ఇదీ చూడండి:దారుణం: అమెరికాలో హైదరాబాదీ మర్డర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.