ETV Bharat / city

జీడిమెట్ల పీఎస్​ పరిధిలో నగలు చోరీ - Hyderabad Crime Updates

పండుగకు ఊరెళ్లేవారు ఇళ్లు జాగ్రత్తంటూ.. పోలీసులు హెచ్చరించినా.. ఆశించిన ఫలితం కనిపించలేదు. నగర ప్రజల నిర్లక్ష్యం వల్ల చాలాచోట్ల చోరీలు జరిగాయి.

Hyderabad Crime News
జీడిమెట్ల పీఎస్​ పరిధిలో నగలు చోరీ
author img

By

Published : Jan 17, 2020, 12:53 PM IST


హైదరాబాద్​ జీడిమెట్ల పీఎస్​ పరిధిలోని.. సంజయ్ గాంధీ నగర్​లోని సంతోష్​రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి యజమాని కుటుంబంతో కలసి సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లారు. దొంగలు ఇదే అదునుగా భావించి ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో దాచిన బంగారం ఎత్తుకుపోయారు.


ఇంటి యజమాని సంతోష్​ రెడ్డి.. ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ల్యాప్​టాప్, వెండివస్తువులు ఉన్నా వాటి జోలికి పోకుండా.. కేవలం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జీడిమెట్ల పీఎస్​ పరిధిలో నగలు చోరీ

ఇదీ చూడండి: పండుగ వేళ చోరీ.. గొళ్లుమంటున్న 3 కుటుంబాలు


హైదరాబాద్​ జీడిమెట్ల పీఎస్​ పరిధిలోని.. సంజయ్ గాంధీ నగర్​లోని సంతోష్​రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి యజమాని కుటుంబంతో కలసి సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లారు. దొంగలు ఇదే అదునుగా భావించి ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో దాచిన బంగారం ఎత్తుకుపోయారు.


ఇంటి యజమాని సంతోష్​ రెడ్డి.. ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ల్యాప్​టాప్, వెండివస్తువులు ఉన్నా వాటి జోలికి పోకుండా.. కేవలం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జీడిమెట్ల పీఎస్​ పరిధిలో నగలు చోరీ

ఇదీ చూడండి: పండుగ వేళ చోరీ.. గొళ్లుమంటున్న 3 కుటుంబాలు

TG_HYD_06_17_JEEDIMETLA CHORI_AVB_TS10011 Anchor: పండుగకు ఊరికి వెళ్లేవారు ఇంటి దగ్గర జాగ్రత్తలు తీసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చి దొంగలబారి నుండి సొమ్మును రక్షించుకోండి అని పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, పుర జనులు ఇవేవి పట్టించుకోక దొంగలబారిన పడి భోరుమంటున్నారు..తాజాగా జీడిమెట్ల పియస్ పరిధిలో.. పండగకు‌ ఊరెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇల్లు‌ గుల్లచేసారు. దొంగలు తాళాలు పగల గొట్టి 19 తులాల బంగారు అభరణాలను ఎత్తుకెళ్ళారు. Voice Over: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ లోని సంతోష్ రెడ్డి ఇంట్లో చోరి జరిగింది. ఇంటి యజమాని సంక్రాంతి పండుగకు ఊరికివెళ్లారు. ఇదే అదనుగా ఇంటి తాళాలు పగలగొట్టి బెడ్ రూమ్ లోని హల్మారాను తెరిచి లోపలున్న 19 తులాల బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు.. ఇంటి యజమాని సంతోష రెడ్డి ఈ రోజు ఊరి నుండి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో చోరి జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు..ఇంట్లోని ల్యాప్ టాప్, వెండివస్తువులు ఉన్నా వాటుజోలికి పోకుండా కేవలం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్ళడంతో ఇది తెలిసిన వారిపనే అని యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. Byte: 1) Santhosh Reddy
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.