ETV Bharat / city

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా - జగన్ అక్రమాస్తుల కేసు

హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి.. జగతి పబ్లికేషన్స్‌ డిశ్చార్జ్ పిటిషన్, అభియోగాల నమోదుపై ఇవాళ వాదనలు జరిగాయి. కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.

jagan-case-in-cbi-ed-courts
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా
author img

By

Published : Nov 9, 2020, 7:42 PM IST

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల ఆరోపణల కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులు విచారణ చేయాలన్న పిటిషన్​పై వాదనలు జరిగాయి. జగతి పబ్లికేషన్స్‌ డిశ్చార్జ్ పిటిషన్, అభియోగాల నమోదుపై వాదనలు వినిపించారు.

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల ఆరోపణల కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులు విచారణ చేయాలన్న పిటిషన్​పై వాదనలు జరిగాయి. జగతి పబ్లికేషన్స్‌ డిశ్చార్జ్ పిటిషన్, అభియోగాల నమోదుపై వాదనలు వినిపించారు.

ఇదీ చదవండి: కలెక్టరేట్ వద్ద తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.