ETV Bharat / city

మందడంలో పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ

author img

By

Published : Jan 3, 2020, 2:11 PM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం మందడంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ధర్నా చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేస్తుండగా... గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసు వాహనానికి  రైతులు అడ్డుగా పడుకుని నిరసన తెలిపారు. పోలీసు వాహనం టైరు చేయిపైకి ఎక్కడం వల్ల ఓ రైతుకు గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ మందడం వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

మందడంలో పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ
మందడంలో పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ

.

మందడంలో పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ

.

మందడంలో పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ
Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.