ETV Bharat / city

"సచివాలయం, ఎర్రమంజిల్​ భవనాలు కూల్చవద్దు"

న్యాయస్థానంలో వ్యాజ్యాలు పెండింగ్​లో ఉన్నందున సచివాలయం, ఎర్రమంజిల్​ భవనాలను కూల్చవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హామీ ఇవ్వాలని కోరింది.

author img

By

Published : Jul 8, 2019, 2:42 PM IST

"సచివాలయం, ఎర్రమంజిల్​ భవనాలు కూల్చవద్దు"

నూతన సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన వ్యాజ్యాలపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆర్​ఎస్​ చౌహాన్​ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేసేందుకు పదిహేను రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్​ జనరల్​ కోరారు. విచారణ పెండింగ్​లో ఉన్నంతవరకు భవనాలు కూల్చవద్దని అభిప్రాయపడిన ఉన్నత న్యాయస్థానం ఆ మేరకు హామీ ఇవ్వాలని సూచించింది. ఈరోజు మధ్యాహ్నమే వాదనలు వినిపిస్తామని అదనపు ఏజీ పేర్కొనగా... హైకోర్టు అంగీకరించింది.

నూతన సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన వ్యాజ్యాలపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆర్​ఎస్​ చౌహాన్​ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేసేందుకు పదిహేను రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్​ జనరల్​ కోరారు. విచారణ పెండింగ్​లో ఉన్నంతవరకు భవనాలు కూల్చవద్దని అభిప్రాయపడిన ఉన్నత న్యాయస్థానం ఆ మేరకు హామీ ఇవ్వాలని సూచించింది. ఈరోజు మధ్యాహ్నమే వాదనలు వినిపిస్తామని అదనపు ఏజీ పేర్కొనగా... హైకోర్టు అంగీకరించింది.

Intro:TG_NZB_04_08_VAARDULA_VIBAJANA_SARIGA_LEDANI_AANDOLANA_AVB_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని పట్టణంలోని ఉద్మీర్ గల్లీ, శక్కర్ నగర్ కాలనీ వాసులు, భాజాపా నాయకులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ విభజన చేశారని వారు ఆరోపించారు.గడువు ముగిసిన వార్డుల విభజన పత్రాలను సూచిక బోర్డులో ఏర్పాటు చేయకపోవడంతో వారు ఆందోళన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ గోపిరామ్ గారికి వినతి పత్రం సమర్పించారు.
Byte: రామ రాజు, మాజీ కౌన్సిలర్.
End


Body:TG_NZB_04_08_VAARDULA_VIBAJANA_SARIGA_LEDANI_AANDOLANA_AVB_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని పట్టణంలోని ఉద్మీర్ గల్లీ, శక్కర్ నగర్ కాలనీ వాసులు, భాజాపా నాయకులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ విభజన చేశారని వారు ఆరోపించారు.గడువు ముగిసిన వార్డుల విభజన పత్రాలను సూచిక బోర్డులో ఏర్పాటు చేయకపోవడంతో వారు ఆందోళన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ గోపిరామ్ గారికి వినతి పత్రం సమర్పించారు.
Byte: రామ రాజు, మాజీ కౌన్సిలర్.
End


Conclusion:TG_NZB_04_08_VAARDULA_VIBAJANA_SARIGA_LEDANI_AANDOLANA_AVB_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని పట్టణంలోని ఉద్మీర్ గల్లీ, శక్కర్ నగర్ కాలనీ వాసులు, భాజాపా నాయకులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ విభజన చేశారని వారు ఆరోపించారు.గడువు ముగిసిన వార్డుల విభజన పత్రాలను సూచిక బోర్డులో ఏర్పాటు చేయకపోవడంతో వారు ఆందోళన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ గోపిరామ్ గారికి వినతి పత్రం సమర్పించారు.
Byte: రామ రాజు, మాజీ కౌన్సిలర్.
End

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.