ETV Bharat / city

రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్​జీటీలో విచారణ

author img

By

Published : Feb 2, 2021, 10:49 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని రాయలసీమ ఎత్తిపోతలపై వేసిన ధిక్కరణ పిటిషన్‌పై ఎన్‌జీటీలో విచారణ జరిగింది. ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌లో పిటిషన్​ను గవినోళ్ల శ్రీనివాస్ వేశారు.

ngt on rayalaseema lift irrigation latest news
ngt on rayalaseema lift irrigation latest news

ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతలపై వేసిన ధిక్కరణ పిటిషన్​ను ఎన్​జీటీ విచారణ చేసింది. పనులు చేయవద్దన్న ఎన్‌జీటీ ఆదేశాలను ఉల్లంఘించారని పిటిషనర్ తెలిపారు. ప్రాజెక్టు పనులు జరపడం లేదని ఎన్‌జీటీకి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

సమాయత్త పనులు, అధ్యయనాలే చేస్తున్నాని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు ప్రధాన పనులు జరగడం లేదని ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: మరణం కమ్మేసినా.. మరొకరిలో మళ్లీ బతికాడు.!

ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతలపై వేసిన ధిక్కరణ పిటిషన్​ను ఎన్​జీటీ విచారణ చేసింది. పనులు చేయవద్దన్న ఎన్‌జీటీ ఆదేశాలను ఉల్లంఘించారని పిటిషనర్ తెలిపారు. ప్రాజెక్టు పనులు జరపడం లేదని ఎన్‌జీటీకి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

సమాయత్త పనులు, అధ్యయనాలే చేస్తున్నాని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు ప్రధాన పనులు జరగడం లేదని ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: మరణం కమ్మేసినా.. మరొకరిలో మళ్లీ బతికాడు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.